విద్యార్థి దశలోనే సైబర్ మోసాలపై అవగాహన కల్పిచేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ‘సైబర్ సోల్జర్స్' పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేయనున్నది.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా యూజీసీ వ్యవహరిస్తున్నదని ఆక్షే�
డిగ్రీ సైన్స్ కో ర్సుల క్రెడిట్లకు ఉన్నత విద్యా మం డలి కోతపెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండ గా వీటిని 146కు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఉన్నత విద్యామండలి డిగ్రీ మూడో సంవత్సరంలో లాంగ్వేజెస్కు టాటా చెప్పనుంది. థర్డ్ ఇయర్ను కేవలం కోర్ సబ్జెక్టులకే పరిమితం చేయనుంది. ఇక నుంచి లాంగ్వేజెస్ ఫస్ట్, సెకండియర్లోనే చదవాల్సి ఉంటుంది.
మొదటి సంవత్సరంలో థియరీ క్లాసులు, రెండో సంవత్సరంలో స్కిల్లింగ్.. మూడో సంవత్సరంలో అనుభవపూర్వకమైన అభ్యసనం(ఎక్స్పీరియన్షిల్ లెర్నింగ్). ఇలా వినూత్నంగా డిగ్రీ కోర్సులను కొత్తపుంతలు తొక్కించాలని తెలంగా�
ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి కొత్త సంప్రదాయానికి తెరలేపింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్సెట్ కన్వీనర్గా ఫిజిక్స్�
డిగ్రీ కోర్సుల సిలబస్ను సమగ్రంగా మార్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రస్తుతానికి ఆర్ట్స్ కోర్సుల్లో 30%, సైన్స్ కోర్సుల్లో 20% సిలబస్ను మార్చాలని అధికా�
ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలకు ‘అటానమస్' హోదా చినికిచినికి గాలివానలా మారుతున్నది. ఈ వ్యవహారం యూజీసీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి మధ్య వివాదానికి దారితీసింది.