Pakistan: పాకిస్థాన్ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు అటాక్ చేశారు. అయితే ఆ దేశ మిలిటరీ ఆ మిలిటెంట్లను తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. మరో ముగ్గుర్ని కార్నర్ చేశారు. దాడిలో మ
Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుప్వారా (Kupwara) జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ (Encounter)లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి (Terrorists Killed).
Terrorists Eliminated | జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. వెంటనే స్పందించిన బలగాలు ఉగ్రవాదుల ప్రయత్నాలను విఫలం చేసింది. జమ్మూకశ్మీర్ పోలీసుల కలిసి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
terrorists killed | గతేడాది 2022 సంవత్సరంలో జమ్మూ కశ్మీర్లో 187 ఉగ్రవాదులను హతమార్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు.
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ కుల్గామ్ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారు. కాగా, ఇందులో ఒకరు పాక్కు చెందిన ఉగ్
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ముష్కరులను సైన్యం ఏరి వేస్తున్నది. స్పష్టమైన నిఘా, సమాచారంతో ఆర్మీ, సీఆర్ఎపీఎఫ్, స్థానిక పోలీసుల సంయుక్త బృందం ఉగ్రవాదులను మట్టుబెడుతున్నది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో భద్�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ పుల్వామా పహు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భదత్రా బలగాలు హతమార్చాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు, కశ్మీర్ పో�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్, పుల్వామా జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి. షోపియాన్లో హతమైన ఉగ్రవాదులు లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన�
ఢిల్లీ : జమ్ముకశ్మీర్లో గత మూడేళ్లలో 630 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో సమాధానమిస