Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)కి ఉగ్ర బెదిరింపులు (Terror Threat) కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపులపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Terror Threat | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)కి ఉగ్ర బెదిరింపులు (Terror Threat) కలకలం రేపుతున్నాయి. ముంబై ట్రాఫిక్ పోలీసులకు (Mumbai Police) ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. నగరంలో మానవబాంబులతో (human bombs) దాడికి ప్లాన్ చేసినట్లు బెదిరించారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ బుధవారం అమర్నాథ్ యాత్ర మొదలైంది. తొలి బ్యాచ్కు చెందిన 5,880 మంది భక్తుల యాత్రను జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ఇక్కడి భాగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద జెండా ఊపి ప్ర�
Mallikarjun Kharge: కశ్మీర్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక ఇవ్వడం వల్లే ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు కాంగ్రెస పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ �
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను డబ్బు కోసం కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ప్రావిన్సు(ఐఎస్కేపీ) కుట్ర పన్నుతున్నట్టు పాక్ నిఘా విభాగం(ఐబీ) హెచ్చరిక జారీ చేసింది.
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ముంబై మహానగరానికి ఉగ్ర (Terrorist) ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.
మరో నాలుగు వారాల్లో వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికలుగా మొదలుకావాల్సి ఉన్న ఐసీసీ పురుషుల ప్రపంచకప్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రమూకలు కుట్రపన్నినట్టు ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రధానమంత్రి కీత్ ర
Terror Threat | ఈ ఏడాది జరగబోయే పొట్టి ప్రపంచకప్కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ టోర్నీకి ఉగ్రముప్పు పొంచి ఉంది (Terror Threat).
అమర్నాథ్ యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టు భద్రతా వర్గాలకు సమాచారం అందింది. ముఖ్యంగా యాత్రికులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడికి పాల్పడే అవకాశముందని తెల