Jitesh V Patil | ఇవాళ కొత్తగూడెం పట్టణంలోని అంబేద్కర్ భవన్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ము
విద్యతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అన్నారు. శనివారం కులకచర్ల మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్లాక్-2 అధ్యక్షుడు కర్రె భరత్కుమార్ సొంత డబ్బులతో ప�
పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి సూచించారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో పరిగి, దోమ, పూడూరు, కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని జిల్
సర్కారు బడుల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఉత్తీర్ణత పెంచడానికి ఉపాధాయ్యులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థుల�
పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల తనిఖీకి విద్యాశాఖ అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. సబ్జెక్టు మార్కులు 100 కాగా.. ఫార్మెటివ్ అసెస్మెంట్ విధానంలో 20 మార్కులకు పరీక్షలు నిర్వహించి వాటి ఆధార
మండలంలోని రెబ్బెన్పెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థులు సోమవారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులను
అన్నిరంగాల్లో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తున్నదని, పదో తరగతి ఫలితాల్లో విదార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆకాంక్షించారు. ని యోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థుల తల్లిద�
ఈ ఏడాది నుంచి పదోతరగతి విద్యార్థులు ఆరు సబ్జెక్టులకు ఏడు ప్రశ్నాపత్రాలను ఏడు రోజుల్లో రాయాల్సి ఉంటుంది. రాష్ట్రవిద్యాశాఖ సైన్స్ సబ్జెక్ట్కు సంబంధించిన భౌతికశాస్త్రం, జీవశాస్త్ర పరీక్షలను ఒకేరోజు క�
మహబూబ్నగర్ పాలమూరు విశ్వవిద్యాలయం ఎదురుగా ఉ న్న హరహర ఫంక్షన్హాల్లో సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అడిషన ల్
పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీసీఈబీ కార్యదర్శి జీ కృష్ణమూర్తి సూచించారు. మండలంలోని కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహిస్తున్న పదో తరగతి విద్యార్థుల ఓరియంటేషన్, మోటివేషన్ తరగతులను సోమవారం డీసీఈబీ �