అమెరికాలో దుండగుల కాల్పుల్లో మరణించిన గంప ప్రవీణ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రవీణ్ కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు.
ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన కొడుకు దుండగుల కాల్పుల్లో దుర్మరణం చెందాడన్న వార్త ఆ తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. ఆ రోజు రాత్రే వీడియో కాల్ మాట్లాడిన కొడుకు తెల్లవారేసరికే కానరాని లోకాలకు చేరాడని
తెలుగు విద్యార్థి ఒకరు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన 20 ఏండ్ల పరుచూరి అభిజిత్ను దుండగులు దారుణంగా హత్య చేసి అతని మృతదేహాన్ని కారులో ఉంచి అడవి సమీపంలో వది�
జాహ్నవి కందుల మృతికి కారణమైన అమెరికా పోలీస్ అధికారిని సాక్ష్యాధారాలు లేవంటూ అభియోగాలు నమోదుచేయకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొనడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణాంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది.
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతిపై భారత ప్రభుత్వం స్పందించింది. విద్యార్థి మృతి పట్ల ఎగతాళిగా మాట్లాడిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.