Viral news | అత్తవారింట్లో తాను ఉండలేనని, భర్త వేధింపులు భరించలేకపోతున్నానని ఓ కుమార్తె తన తల్లిదండ్రులకు చెప్పింది. నిత్యం వేధించే భర్తతో తాను కాపురం చేయలేనని మొర పెట్టుకుంది. కానీ తల్లిదండ్రులు ఆమెకు నచ్చజె�
Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా తన�
Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం చంద్రఘంటాదేవి రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు.
Ayman Nofal | సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ టాప్ కమాండర్లలో ఒకరైన ఆయ్మన్ నొఫాల్ మృతి చెందాడు. ఈ విషయాన్ని హమాస్ సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
AP Dy CM Kottu | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు.
Srisailam | దేవస్థానం ఆధ్వర్యంలో మ్యూజియం, ఆధ్యాత్మిక గ్రంధాలయం, ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి తగిన స్థలాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వాటి నిర్మాణానికి అవసరమైన ప్రణాళిక, అంచనాలను రూపొందించాలన్నారు
Congress Rebels | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ టికెట్లు లభించని కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Road accident | మహారాష్ట్రలోని పుణె సిటీలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడేళ్ల వయసున్న తన ఇద్దరు కవల కుమార్తెలతో స్కూటీపై వెళ్తున్న మహిళను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమా
Wheat prices | దేశంలో గోధుమల ధరలు ఆకాశాన్నంటాయి. గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత గోధుమల ధరలు ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి.
CPI-CPM | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి కోసం ఒకట్రెండ్ సీట్లలో పోటీ చేసేందుకు సీపీఎం, సీపీఐ పాకులాడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Shashi Tharoor | దసరా పండుగ, దుర్గాష్టమి నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నవరాత్రి సందడే కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దసరా నవరాత్రులను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో ఒక్కో రాష్ట్రానికి ప�
Rahul Gandhi | సీనియర్ పాత్రికేయురాలు, ప్రముఖ సామాజికవేత్త గౌరీ లంకేశ్ హత్య కేసుకు సంబంధించి తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
Explosion | తమిళనాడులో మరో ఘోర ప్రమాదం జరిగింది. విరుదునగర్ జిల్లాలోని కమ్మపట్టి గ్రామంలోగల ఓ పటాసుల కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీ నుంచి హాహాకారాలు వినిపించాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మూడురోజుల నష్టాల తర్వాత మంగళవారం ఉదయం లాభాలతో బెంచ్మార్క్ సూచీలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు.. దేశీయ మార్కెట్లపై సైతం ప్ర