Rajya Sabha | రాజ్యసభలో నుంచి 46 మంది ఎంపీలను చైర్మన్ జగ్దీప్ ధంకర్ సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాల వరకు ఈ సస్పెన్షన్ విధించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్
Mamata Banerjee | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా లోక్సభలో ప్రకటన చేయాలంటూ ఆందోళనకు దిగిన 33 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్ర�
Viral Video | దేశ రాజధాని ఢిల్లీ ఈ మధ్య హిట్ అండ్ రన్ ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా దక్షిణ ఢిల్లీలోని కోట్లాలోని ముబారక్పూర్ ఏరియాలో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి �
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం నష్టాలో మొదలవగా.. చివరి వరకు ఏ దశలోనూ కోలుకోలేదు. దీంతో మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లయ్యింది. ఉదయం సెన్సెక్స్ 71,437.35 పాయింట్ల వద్ద
Road Accident | దేశంలో రోడ్డు ప్రమాదాలో మరణాల్లో వారి గణాంకాలను కేంద్రానికి చెందిన రెండు ఏజెన్సీలు ఇటీవల వెల్లడించాయి. అయితే, ఈ లెక్కల్లో భారీగా తేడాలున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, కేంద్ర రోడ్డు రవా
Lok Sabha | లోక్సభ నుంచి 34 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సభలో గందరగోళం సృష్టించినందుకు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సహా 34 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ అయ్యారు.
Thangalaan Movie | కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘ఐ’ వంటి సినిమాలతో ఇక్కడ విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తెలుగులో విక�
Nitin Gadkari | దేశంలోని డ్రైవర్ల ఉద్యోగాల భద్రత దృష్ట్యా డ్రైవర్ లెన్ కార్లను భారత్లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఐఐఎం (IIM) నాగ్పూర్లో జరిగిన ఓ కా�
Viveka murder case | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డితోపాటు ఆ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాం�
Chandrababu-Pawan Kalyan | చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య గంటన్నర సేపుకు పైగా చర్చలు జరిగాయి. వారిద్దరి మధ్య చర్చలు సంతృప్తికరంగా సాగాయని జనసేన అగ్రనేత నాదేండ్ల మనోహర్ చెప్పారు.
CM Revant Reddy | కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక�
Chandrababu-Pawan Kalyan | టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చారు. ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు చర్చించుకుంటారని తెలుస్తున్నది.
TS Gurukulam | ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 2024 విద్యాసంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి మొదలవనున్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయా�