Fire accident | హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం సోలన్ జిల్లాలోని బడ్డి పారిశ్రామిక వాడలోగల ఓ కాస్మెటిక్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మహిళలు సహా పలువ�
Wild Elephant | ఓ గజరాజు దారితప్పి జనావాసాల్లోకి వచ్చింది. సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి వచ్చి తిరుగుతోంది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగు ఎటు నుంచి ఎటొచ్చి దాడి చేస్తుందోనని భయపడ�
Jharkhand MLAs | జార్ఖండ్ రాజకీయం తెలంగాణకు చేరింది. జార్ఖండ్ అసెంబ్లీలో బలనిరూపణ కోసం అధికార కూటమికి ఆ రాష్ట్ర గవర్నర్ పది రోజుల గడువు ఇచ్చారు. గడువులోగా బలం నిరూపించుకోవాల్సి ఉండటంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుం�
Hanuman Movie | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ ద�
Crime news | భర్త అనుమానం భార్యను ఇంట్లోని ఓ గదిలో బందీని చేసింది. గత 12 ఏళ్లుగా ఆమెను మానసిక క్షోభకు గురిచేసింది. భర్త అరాచక ప్రవర్తన ఆమెను తీవ్రంగా విసిగించింది. బాగా కుంగదీసింది. చివరకు నాకు భర్త వద్దేవద్దు, పుట�
Cervical Cancer | గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer).. ఇప్పుడు దేశంలో అంతా ఈ వ్యాధి గురించే చర్చ జరుగుతోంది. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రస్థావన రావడమే ఇందకు ప్రధాన కారణం.
Murder | ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఓ గొడవ అభం శుభం తెలియని 11 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. చిన్నారి తండ్రి తనను పదేపదే అవమానిస్తున్నాడని కోపం పెంచుకున్న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కోపంతో చిన్నారి తలన
Queen Elizabeth | మరణించిన బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్-2 వాడిన రోల్స్ రాయిస్ కారును వేలానికి పెట్టారు. వేలంలో ప్రతిపాదిత ధర రూ.2 కోట్ల పై చిలుకు అని ప్రకటించారు.
Hemant Soren | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Lakshadweep | లక్షద్వీప్తో పాటు భారత్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్లో కేంద్రమంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర
Budget 2024 | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి �
KRMB | శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు కేబీఆర్ఎంబీకి అప్పగిస్తూ ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ప్రాజెక్టులపై కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో కృష్ణా బోర�
Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ను
ప్రకటించారు. ఈ బడ్జెట్లో మహిళలు, యువత, రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో
పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రకటించారు.
Budget 2024 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. కేంద్ర బడ్జెట్లో వివిధ �