కరోనా సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టడంతో తెలుగు చిత్రసీమలో తిరిగి షూటింగ్ల సందడి మొదలుకానుంది. ఈ సందర్భంగా చిత్రీకరణ విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాల్ని సూచిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ �
సూపర్స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ సినిమా గురించి ఎలాంటి వార్త వినిపించిన కూడా వాళ్�
PVP | మహేష్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన పీవీపీ సంచలన ట్వీట్ చేశాడు. హీరోలను లంగా డ్యాన్సులేసే స్టార్లు అంటూ ట్వీట్ చేశాడు.
Tollywood | కరోనా కారణంగా కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు.. అన్ని ఇండస్ట్రీలు దారుణంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ అయితే రూ.4 వేల కోట్లు నష్టపోయిందని ఒక అంచనా.