రజినీకాంత్ ప్రస్తుతం అన్నాతే సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా రోజుల విరామం తర్వాత ఈ మధ్యే సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈ సినిమాకు తెలుగులో చిరంజీవి సూపర్హిట్ టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. అదే అన్న
రాధే శ్యామ్ సినిమా కోసం హైదరాబాద్లో ఏకంగా ఇటలీ దేశం సెట్ నిర్మించారు. దాని కోసం 30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు రాధాకృష్ణ.
సాయి మాధవ్ బుర్రా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ సహా చాలామంది హీరోలు కూడా ఈయనే కావాలని అంటున్నారు. తమ సినిమాలకు మాటలు రాయాలని కోరుకుంటున్నారు.
రామ్చరణ్ సినిమా కోసం శంకర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం రామ్చరణ్ కంటే కూడా ఎక్కువగానే శంకర్ పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామ�
కత్తి మహేశ్ | రెండు రోజుల కిందటి వరకు కూడా కత్తి ఆరోగ్యం బాగానే ఉంది. ఆయన చికిత్సకు బాగానే స్పందించాడు కూడా. వైద్యులు కూడా ఇదే చెప్పారు. మామూలు మనిషి కావడానికి కాస్త సమయం పడుతుంది కానీ ప్రాణాపాయం మాత్రం లే
జెంటిల్మెన్ సినిమా తర్వాత మరోసారి నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం నిన్ను కోరి. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి సూపర్హిట్�
శంకర్, రామ్ చరణ్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు దీనిపై ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. పైగా తమ సినిమా పూర్తి చేసే వరకు వేరే ప్రాజెక్ట్ చేయకూడదని మద్రాస�
తెలుగు చిత్రసీమ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని చెప్పింది కథానాయిక పాయల్రాజ్పుత్. హిందీలో ధారావాహికలు, మాతృభాష పంజాబీలో సినిమాలు చేసినప్పటికీ టాలీవుడ్ వల్లే తనకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయని ప�
కరోనా సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టడంతో తెలుగు చిత్రసీమలో తిరిగి షూటింగ్ల సందడి మొదలుకానుంది. ఈ సందర్భంగా చిత్రీకరణ విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాల్ని సూచిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ �