హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖలో నలుగురు చీఫ్ ఇంజినీర్లను (సీఈ) ప్రభుత్వం బదిలీ చేసింది. నాగర్కర్నూల్ సీఈ రమేశ్ను మహబూబ్నగర్కు, మహబూబ్నగర్ సీఈ శ్రీనివాస్ను హైదరాబాద్ సీడీవ
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికలు ముగిశాక ఏర్పడ్డ సాధారణ, ఆకస్మిక ఖాళీలు, 45 రోజుల్లోపు ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించక అర్హత కోల్పోయిన అభ్యర్థుల స్థానంలో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి రాష్ట్�
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ | మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహిం�
తెలంగాణలో రహదారులకు మహర్దశ ఆరేండ్ల కాలంలో అదనంగా 3,842 కిలోమీటర్లు నిర్మాణం ప్రత్యేక జీవోలతో పెరిగిన విస్తీర్ణం వాగులు, వంకలపై ఆధునిక బ్రిడ్జిలు రోడ్ల సౌకర్యంతో పెరిగిన భూముల ధరలు హైదరాబాద్, మార్చి 29 (నమస�
ఇళ్లారా గుండు గుహలో రాతి పనిముట్లుగుట్టపై టెర్రకోట కేక్స్పురావస్తు చరిత్ర పరిశోధకుడు రత్నాకర్రెడ్డి వెల్లడి భీమదేవరపల్లి, మార్చి 29: వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గుట్టపై ఇ
హైదరాబాద్ : రంగు కేళీ హోలీ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే యువత, చిన్నారులు, పెద్దలు ఇంటి ఆవరణలతో పాటు ప్రధాన కూడళ్లలో రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. చిన్నా పెద
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తున్నది. శనివారం 57,942 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 535 మందికి పాజిటివ్గా తేలినట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో వ
కొనసాగుతున్న రెండోదశ వ్యాక్సినేషన్ కరోనా వ్యాప్తితో టీకాపై లబ్ధిదారుల ఆసక్తి పీహెచ్సీల్లోనూ ప్రారంభించిన ఆరోగ్యశాఖ హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వే�
వరంగల్ అర్బన్ : సురవరం ప్రతాపరెడ్డి అంటే తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సురవరం ప్రతాప రెడ్డి 1
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజ
కేసులు | రాష్ట్రంలో కొత్తగా 535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ముగ్గురు మరణించగా, 278 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల
హైదరాబాద్ : నగరాల్లోని చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు ప్రవేశ పెట్టిన పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోని ఇతర నగరాల కన్నా జీహె