యాసంగిలోనూ పచ్చి బియ్యం కావాలని మెలిక సీజన్కు విరుద్ధంగా కార్పొరేషన్ నిబంధనలు సాధ్యం కాదంటున్న అధికారులు, మిల్లర్లు రా రైస్ తీస్తే 60 శాతం నూక వచ్చే అవకాశం ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికే కొర్రీలు? నిల�
త్వరలోనే భూ సమస్యల్లేని తెలంగాణ ఇప్పటికే 97-98 శాతం రికార్డులు క్లియర్ పోర్టల్లో ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ టీన్యూస్ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట�
ధరణిలో కొత్త ఆప్షన్ అందుబాటులోకి 30న కలెక్టర్లతో సీఎస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూ లావాదేవీలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న మరో సమస్యకు ధరణిలో పరిష్కారం లభించనున్నది. ఏదేని కా
నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ మంత్రి నిరంజన్రెడ్డి మానవపాడు, మార్చి 27: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసుకునేవారికి ధరణి వెబ్సైట్ అత్యద్భుతమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. �
ఎండాకాలంలోనూ నిండుకుండల్లా బావులు చివరి భూములకు నీళ్లిస్తున్న ఘనత కేసీఆర్దే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పర్వతగిరి, మార్చి 27 : సాధారణంగా వేసవిలో బావుల్లో నీరు చేదకందని పరిస్థితి ఉంటుంద�
గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయింపు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేసీఆర్తోనే గిరిబిడ్డలకు ఉన్నత విద్య: మంత్రి సత్యవతి రాథోడ్ సంగారెడ్డి, మార్చి 27 (నమస్�
బ్యాంకులను కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహమే లక్ష్యం రైతుకు వరంగా మారనున్న రుణ సదుపాయం హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ�
ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నది కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలి లాక్డౌన్, కర్ఫ్యూ అంటూ తప్పుడు ప్రచారంచేస్తే చర్యలు మీడియాతో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైదరాబాద్, మార్చి 27 (నమస్తే
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. శుక్రవారం 58,029 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 495 మందికి పాజిటివ్గా తేలినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్ల�
జాతీయ సైక్లింగ్ టోర్నీ | హైదరాబాద్ వేదికగా శనివారం జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ ప్రారంభమైంది. రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది పోటీకి దిగారు.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించా
పీఈటీ, భాషా పండితుల అప్గ్రేడ్ | పీఈటీ, భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.