హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తద్వారా తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని చె�
హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డిని మేడ్చల్ మల్కాజిగిరికి ట్రాన్స్ఫర్ చేసింది. మే�
అబిడ్స్ : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో వివిధ హోదాల్లో పదోన్నతులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వ�
కరోనా ఆపత్కాలంలో ప్రైవేటు స్కూళ్ల అధిక ఫీజుల వసూళ్లపై ‘ప్రైవేటు బడి..అంతులేని దోపిడీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన్ని తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్రైట్స్ (ట
ఆదరణ కోల్పోతున్న నాటకరంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సాహితీ ప్రియుడైన సీఎం కేసీఆర్ తెలంగాణ సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసి రంగస్థల కళలకు ప్రాణ�
దేశంలో ఇప్పటికీ అత్యంత నిరుపేదలు ఎస్సీలే ఇది సిగ్గుపడాల్సిన అంశం.. దీన్ని మార్చాల్సిందే అందుకోసమే దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం ఎస్సీ సబ్ప్లాన్ నిధులకు వెయ్యి కోట్లు అదనం ఖర్చు చేయడంపై దళిత ఎమ్మెల్
పన్నుల వాటాలో 14 వేల కోట్ల నష్టం 18 సార్లు పెరిగిన పెట్రోలు, డీజిల్ పన్నులు రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించం ద్రవ్య బిల్లులపై చర్చలో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కేంద్
రైతుల్లో ధైర్యం, ఆత్మ విశ్వాసం నింపినం నాడు 20 లక్షల ఎకరాలు పండితే గొప్ప ఈ యాసంగిలో 62 లక్షల ఎకరాలపైనే ఇది కాదా అభివృద్ధి? ఇది కాదా సక్సెస్? అతిత్వరలో పెన్షన్ అర్హత వయస్సు తగ్గింపు తాగునీటి సమస్యకు భరతవాక్�
ఆగమాగమై.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోం పరిశ్రమలు మూయం.. ప్రజలు హైరానా పడొద్దు స్కూళ్లను బాధతోనే మూసినం.. సంతోషంతో కాదు రాష్ట్రంలో అందరికీ టీకా ఇచ్చేందుకు చర్యలు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్
చేతినిండా పని.. కడుపునిండా తిండి సంపద పెంచాలి.. ప్రజలకు పంచాలి ప్రొబేషనరీ పీఎస్లకు ఇకపై పూర్తి వేతనం మన రాష్ట్రంలోనే ఉద్యోగుల జీతాలు అధికం కేంద్ర ఉద్యోగులూ స్టేట్ సర్వీస్ కోరుతున్నరు తాత్కాలిక ఉద్యోగ
హైదరాబాద్, మార్చి 26: స్ప్రింగ్ పరుపుల తయారీ సంస్థ పెప్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 20 ఎక్స్క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రక�