2020-21లో 72.35 శాతం నమోదు69.87 శాతంతో రెండోస్థానంలో ‘సింగరేణి’ హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలు అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తోముందంజలో ఉన్నాయి. 20
ప్రాజెక్టుల నిర్మాణం : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలతో రైతులకు వ్యవసాయ చైతన్యం వస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
సమగ్ర సర్వే | ‘భూ రికార్డులు క్లియర్గా ఉన్న రాష్ర్టాలు లేదా దేశాల జీడీపీలో 3-4 శాతం వృద్ధి సాధిస్తున్నట్టు ప్రపంచ అనుభవాలు చెప్తున్నాయి. భగవంతుడు కరుణిస్తే త్వరలోనే భూ వివాదాల్లేని తెలంగాణను ఆవిష్కరిస్�
స్థానిక సంస్థల నుంచి వచ్చినవారికి పాత స్కేల్ 2014 నుంచి వర్తింపు.. ఉత్తర్వులు జారీ హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత (2014) స్థానిక సంస్థల న
వినియోగదారులను ఇబ్బంది పెట్టని డిస్కంలు ఈఆర్సీకి ఏఆర్ఆర్ హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) తమకు అదనంగా రూ.2843 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరాయి. వార్షిక �
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతూ మృతి అవయవదానంతో మరో 8 మంది జీవితాల్లో వెలుగు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఓ మందుబాబు నిర్లక్ష్యం కారణంగా విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు ప్రాణాలు కో
వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా కార్యక్రమాలు సురవరం పేరిట సదస్సులు, పోటీల నిర్వహణ హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైతాళికుడు, సామాజిక చరిత్రకారుడు, గోలకొండ పత్రిక సంపాదకుడు సురవరం �
జీఎస్టీ పరిహారం విడుదల న్యూఢిల్లీ, మార్చి 31: రాష్ర్టాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిహారంగా కేంద్ర ప్రభుత్వం రూ.30వేల కోట్లను విడుదల చేసింది. మార్చి 27న విడుదలైన ఈ పరిహారం వివరాలను తాజాగా కేంద్ర ఆర్థిక మంత్