ఎందరు వచ్చినా వరంగల్లో టీఆర్ఎస్దే గెలుపు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 26: అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేసే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటెయ
6 కోట్ల రొయ్య పిల్లల పంపిణీ కూడా అధికారులకు మంత్రి తలసాని ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): వివిధ నీటి వనరుల్లో ఈ సంవత్సరం 90 కోట్ల చేప పిల్లలు, 6 కోట్ల రొయ్య పిల్లల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత�
మే 31 వ తేదీ వరకు పాఠశాలలు,ఇంటర్మీడియట్ కాలేజీలు బంద్ 1-9వ తరగతి వరకు అందరూ పాస్ పరీక్షల్లేకుండానే పైతరగతులకు ప్రమోట్ 53,79,388 మంది విద్యార్థులకు లబ్ధి సెలవులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష మంత్రి సబితాఇంద్
వేసవి సెలవులు | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా
డీఎంఈ| రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం..
వెబినార్ ద్వారా అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు నమస్తే తెలంగాణ నెట్వర్క్: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీ య స్థాయిలో ఇచ్చే పురస్కారాలకు ఎంపికైన స్థానిక సంస్థలకు శన�
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వయసుతో సంబంధం లేదు: సీఎం 4 కోట్ల మందికి రూ.2500 కోట్ల ఖర్చు ప్రజల ప్రాణం కంటే డబ్బు ముఖ్యంకాదు ఇప్పటివరకు 35 లక్షల మందికి టీకాలు వ్యాక్సినేషన్ అమలుకు జిల్లాకో ఇంచార్జ�
జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం సందర్భంగా న్యాయవాదుల మిఠాయిల పంపిణీ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనక�
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు | రాష్ట్రంలో మూడు రోజుల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది.