టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిందని, ఇటీవల తనను కలిసినవాళ్లంతా పరీక్ష చేయించుకోవాలని మంత్రి త�
హైదరాబాద్ : ఈ నెల 1 నుండి 17 వరకు జరిగిన కుంభమేళాలో రాష్ట్రం నుంచి పాల్గొన్న వారందరూ తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. కచ్చితంగా 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూ�
హైదరాబాద్ : జనవరి 16న కొవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో ఒకే రోజులో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం రికార్డుగా అధికారులు పేర్కొన్నారు. గురువార
లాక్డౌన్ ఆలోచన లేదు | రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచనేది తెలంగాణ ప్రభుత్వానికి లేదని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేసులు విపరీతంగా పెరిగితే పరిస్థితులకు అనుగుణంగా ని
సచివాలయం | తెలంగాణ సచివాలయంలోకి సాధారణ సందర్శకుల అనుమతిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మానేరు వాగు | జిల్లా పరిధిలోని మానేరు వాగులో ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల వద్ద మానేరు వాగులోకి కుటుంబ సభ్యులైన 8 మంది స్నానాలకు వెళ్లారు
లక్ష పుష్పార్చన | కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ..యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు లక్ష పు
వ్యాక్సిన్లు, ఇంజెక్షన్ల వాటాలో కేంద్ర సర్కారు పక్షపాతం గుజరాత్కు 1,63,500 ఇంజెక్షన్లు..తెలంగాణకు 21,500 మాత్రమేనా? టీకాలు కేంద్రానికి చౌక.. మాకు ఎక్కువ ధర ఆక్సిజన్ కొరత వస్తే కేంద్రానిదే బాధ్యత కేంద్రం నుంచి ఎ�