హైదరాబాద్ : గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైస్ మిల్లు యజమానులు చర్యలకు ఉపక్రమించారు.
రాత్రి 9 వరకే సిటీ బస్సులు 6.30 నుంచి 7.45 వరకు మెట్రో సేవలు క్లబ్లు, పబ్లు, థియేటర్లు బంద్ బోసిపోనున్న నైట్ బజార్లు సిటీ నైట్ కల్చర్కు కొన్నాళ్లు బ్రేక్ వేగంగా విస్తరిస్తున్న మహమ్మారిని కట్టడి చేయడంతో �
8 గంటలకే వ్యాపారాలు బంద్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు ముఖ్యకూడళ్ల వద్ద చెక్ పాయింట్లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కరోనా కట్టడికి కలిసి రావాలి సీపీలు అంజనీకుమార్, మహేశ్ భగవత్, సజ్జనార్ రోజురోజ�
Lord Rama | అయోధ్యా రాముడు.. తెలంగాణ రాముడు కూడా! శ్రీరాముడి జన్మభూమి ఇంకెక్కడో ఉండవచ్చు. కర్మభూమి మాత్రం తెలంగాణ గడ్డే! కారణం, ఇక్కడ పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడి అడవులలో సంచరించాడు. ఇక్కడి కందమూలాలు తిన్
హైదరాబాద్ : ఏప్రిల్ నెలలో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి 25 కిలోల బియ్యం అందించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ .15.15 కోట్లు విడుదల చేసింది. కాగా లబ్ధిదారులకు ఆర్థిక �
జర్నలిస్టు అమర్నాథ్ | సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు కోసూరి అమర్ నాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతాపం
మాధురి శ్రీకాంత్ | ఇటలీలో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘రొమాంటికా’లో భారత సంతతి కళాకారిణి మాధురి శ్రీకాంత్ కళాకృతులను ప్రదర్శించనున్నారు.