ఒక్క రోజే 8,061 మంది డిశ్చార్జి కొత్తగా 5,559 మందికి పాజిటివ్ ఇకపై రోజువారీగా హెల్త్ బులెటిన్ హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రికవరీ రేటు క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం 5,559 కొత్త కేసులు నమోదుకాగ�
కరోనా సోకే అవకాశం లేకపోలేదు మనుషుల నుంచి జీవాలకూ వ్యాప్తి రుస్కా అధిపతి డాక్టర్ లక్ష్మణ్ వెల్లడి వ్యవసాయ యూనివర్సిటీ, మే 7: జంతువుల నుంచీ మనుషులకు కరోనా వైరస్ సోకే అవకాశం లేకపోలేదని పీవీ నర్సింహారావు �
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల వివరాలు హైదరాబాద్ మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా రోజురోజుకు మరింత కర్కషంగా వ్యవహరిస్తున్నది. వైరస్ సోకినవాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. మెర�
హైదరాబాద్ : రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. మొదట్లో 8వ తేదీ వరకు క�
ప్రజాజీవనం స్తంభించిపోతుంది.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది లాక్డౌన్ విధించిన రాష్ర్టాల్లో కేసుల సంఖ్య తగ్గలేదు: సీఎం కేసీఆర్ లాక్డౌన్తో ధాన్యం కొనుగోళ్లు బంద్ నిత్యావసరాల దిగుమతి కూడా కష్టమే స�
రీతి లేని రేవంత్.. నీతి లేని మాటలు నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ భూమిపై అభాండాలు ఉన్నది నాలుగెకరాలు.. 15 ఎకరాలంటూ దుష్ప్రచారం 1954కు ముందూ, తర్వాతా ఇది పట్టాభూమే ఎండోమెంట్ భూమి కాదని 2004లోనే తేల్చిన వైఎస�
నోరు తెరిస్తే అన్నీ అసత్యాలే లేని బంధుత్వాలతో ముడి నిజాలకు మసిబూసే యత్నం హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వాస్తవాలకు మసిబూయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. లేని బంధుత్వాలు అంటగట్టడంలో సిద్ధహస్తుడు. నోరు త�
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చే వారు 14 రోజులపాటు తప్పనిసరిగా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలని కేజ్రీవాల్ సర్కార్ గురువారం ప్రకటించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకు
అదే నెల 15 నుంచి ఫస్టియర్ వారికి 2021-22 విద్యాక్యాలెండర్ విడుదల హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరంలో సెప్టెంబర్ ఒకటి నుంచి బీటెక్ క్లాసులు ప్రారంభించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్య�
4వ రోజూ కొనసాగిన అధికారుల విచారణ అవి ముమ్మాటికీ దేవాదాయశాఖ భూములే మాజీ మంత్రి ఈటల కనుసన్నల్లోనే కబ్జాలు స్పష్టం చేస్తున్న దేవరయాంజాల్ ప్రజలు మేడ్చల్, మే 6 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ద�
పార్టీకి, నాయకుడికి లాయల్గా లేడు.. ప్రజలవైపు అసలే లేడు ఆస్తులు కూడబెట్టుకొనేందుకే మంత్రి పదవి వాడుకున్నాడు రాజకీయాలుచేసే హక్కులేదు.. ఆయన వెంట ఎవరూ వెళ్లరు మాజీమంత్రి మోత్కుపల్లి విమర్శ హైదరాబాద్, మే 6 (�
పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి సర్వంసిద్ధం ఖమ్మం ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ)/ వరంగల్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఐదు మున్సిపాలిటీల పాలకవర్గాలు శుక్రవారం కొలువుదీరనున్నాయి. మొదట కార�