రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా చేప్రాలలో 43.8, జయశంకర్�
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మి (87) అనారోగ్యంతో హనుమకొండలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మరణించారు. గురువారం మధ్యా
ఎండల తీవ్రత నేపథ్యంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 11: 30 గంటల వరకే పాఠశాలలను నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లాల డీఈవోలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. కుదించిన వేళలు ఏప్రిల్ ఆరో తే�
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పోటీల్లో డిస్ట్రిక్ట్ గ్రీన్ చాం�
ప్రభుత్వ దవాఖానల్లో శానిటరీ, ఫుడ్, సెక్యూరిటీ తదితర సేవలందించే ఏజెన్సీ ల్లో దళితులకు 16 శాతం రిజర్వేషన్ కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మొత్తం 222 ప్రభుత్వ దవాఖానల్లో
రాష్ట్రంలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి 18 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ ఆదేశించింది. కరోనా సమయంలో 47 రోజులపాటు వర్చువల్గా
ఒత్తిడిని ఎలా అధిగమించాలి? పిల్లలు ఎదుర్కొంటున్న ఆందోళనకర పరిస్థితులు ఏంటి? తల్లిదండ్రుల ప్రవర్తన తదితర మానసిక సమస్యలకు యూ అండ్ మీ సంస్థ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. దోమలగూడలోని ఏవీ కాలేజీ
ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ సెట్ (పీజీఈసెట్) నోటిఫికేషన్ను కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ బుధవారం విడుదల చేశారు
జూనియ ర్ సివిల్ జడ్జీలుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ జ్యు డీషియల్ శాఖ బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో
తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేదంటే ఊరుకోబోమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు తదితర ప్రజాప్రతినిధులు
పేద పిల్లలకు మంచి భవిష్యత్తు చదువు ద్వారానే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ గురుకుల పాఠశా�
వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలికను హత్య చేసింది ఆమె ప్రియుడేనని తేలింది. బుధవారం పరిగి పోలీస్స్టేషన్లో వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించిన వివ
హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2022- 23 ఐ-సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబ్రాది, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రమేశ్ బుధవారం వ�