Minister KTR | కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి పీయూష్ గోయల్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. చేనేతపై జీఎస్టీని తగ్గించాలని మీ కేంద్ర మంత్రి దర్శన్ జర్దోష్, గుజరాత్ బీజేపీ ప్�
Omicron | కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. వచ్చే 2 నుంచి 4 వారాలు కీ�
నారాయణ మల్లారెడ్డి దవాఖానలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం దుండిగల్, డిసెంబర్ 29: హైదరాబాద్ శివారు సూరారంలోని నారాయణ మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ దవాఖానలో వైద్యులు ఓ వృద్ధురాలికి అరుదైన గుండె ఆపరేషన�
నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగండ్ల వాన హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/నార్నూర్/జైనూర్/బోధన్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇటీవల 14 డిగ్రీల వరకు పెరిగిన ఉష్ణోగ్రతలు.. �
ప్రపంచంలోనే యూనిక్ పథకమిది వ్యవసాయంలో అత్యున్నత సంస్కరణ స్వాతంత్య్రానంతరం ఇలాంటి సంస్కరణ రాలేదు రైతు ప్రాథమిక అవసరాలు తీర్చే రైతుబంధు.. కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధికిది నిదర్శనం సాగునీరు, ఉచిత విద్య�
రైతుబంధుతో ఎవుసం తిప్పలు తప్పినయ్ ఈ పథకంతో సీఎం కేసీఆరే మాకు తోడున్నడు నిజామాబాద్ రైతు వేముల రమేశ్ మనోగతం కమ్మర్పల్లి, డిసెంబర్ 29: రైతుబంధు పథకంతో రైతులకు పంట సాగు ఖర్చులకు ఇబ్బంది లేకుండా పోయింది. �
సంస్థలను అభివృద్ధి పథంలో నడిపిస్తాం సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తాం పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్పొరేషన్ల చైర్మన్లుగజ్జెల నగేశ్, క్రిశాంక్,పాటిమీది జగన్మోహన్రావు అభినందించిన మంత�
హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస సంతాపం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత అహ్మద్ ఫరీదుద్దీన్ (6
Amul Dairy | పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డెయిరీ రంగంలోనే ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో భారీగా పెట్టుబడి ప�
CM KCR | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పోడు భూముల అంశంతో పాటు దళిత బంధు పథకం అ�
అమరావతి : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి సిద్ధమైంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య మరికొన్ని వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను పెంచనున్నది.ట్రైన్ నెంబర్ 08579 విశాఖపట్నం-సికింద్రాబాద్
Rythu bandhu | తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ కావడంతో అన్నదాతల సంబురాలు అంబరాన్నంటాయి. యాసంగి పెట్టుబడి సాయం కోసం రైతు బంధు సాయం అందజేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు..అధికారులు రైతుల ఖాతాలో �