Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్రం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలుగా కొనసాగుతూ, అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ముగ్గురు ఓటమి పాలయ్యారు. ఆ మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్�
Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పను గౌరవిస్తున్నామని చెప్పారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశమిచ్చిన ప్రజలు
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ పాలిటిక్స్లో సరికొత్త ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి.
Telangana Assembly Elections | ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుపొందారు. 23,023 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుపై గెలుపొందారు.
Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna Kshetram) ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల శివనామస్మరణలతో శైవక్షేత్రం పులకరించి
Minister Niranjan Reddy | వనపర్తి(Wanaparthi)లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. జిల్లాలో కేంద్రంలోని మీడియా సెంటర్ల�
Pocharam Srinivas Reddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. స్పీకర్గా కొనసాగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతారన్న సంప్రదాయానికి పోచారం స్వస్తి పలిక
Telangana Assembly Elections | దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. 50 వేల ఓట్లకు పైగా మెజార్టీతో కొత్త ప్రభాకర్
Telangana Assembly Elections | సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ 26,846 ఓట్లతో ముందంజలో ఉన్నారు.