రైతు సమస్యపై అర్ధరాత్రి స్పందించిన మంత్రి కేటీఆర్ అప్పుడే బాధితులకు జనగామ కలెక్టర్ ఫోన్ లింగాలఘనపురం, జూన్ 9: ఓ రైతు కుటుంబం సమస్యపై అర్ధరాత్రి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థల్లో స్టాఫ్నర్సు పోస్టులకు ఈ నెల 14 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు మెరిట్ ప్రకారం ఆప్షన్లను ఎంచుక�
రజక సంఘాల సమితి చీఫ్ అడ్వయిజర్ కొండూరు నల్లగొండ రూరల్, జూన్ 9 : రజకుల ఆర్థిక బలోపేతానికి నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చరిత్రాత్మకమని రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ �
ఎగిరి చెట్టుపై పడి వ్యక్తి మృతి 20 ఫీట్లు ఎగిరిపడ్డ యువకుడు ఆదిలాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి 20 ఫీట్లు పైకి ఎగిరి ఓ చెట్టుపై చిక�
మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు (నమస్తే తెలంగాణ): మౌలిక వసతుల కల్పనతో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు బలోపేతం అవుతున్నాయని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు ప్రభుత్వ దవ�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్/ఎదులాపురం: ప్రభుత్వ దవాఖానలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తున్నదని దేవాదాయశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బ
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రోగనిర్ధారణ కోసం పేదలు ఇక ప్రైవేటు ల్యాబ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, 57 రకాల పరీక్షలు ప్రభుత్వ దవాఖానల్లోని డయాగ్నస్టిక్ కేంద�
మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 9: ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన�
మంత్రి నిరంజన్రెడ్డి గద్వాల, జూన్ 9: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలోని జిల్లా దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని �
హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమ�
కరీంనగర్ : పట్టణవాసుల అన్ని ప్రాథమిక సమస్యలనున దశల వారీగా పరిష్కరించనున్నట్లు కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు తెలిపారు. 54 వ డివిజన్లోని మంకమ్మతోటలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మిస్తున్�
ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్కమిటీని నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సబ్కమిటీకి ఆర్థికమంత్రి హరీశ్రావు అధ్యక్షు�