నూతన విద్యాసంవత్సరానికి రోడ్మ్యాప్ మూడు దశల్లో సన్నద్ధమవ్వాలన్న కేంద్రం డిజిటల్, ఆన్లైన్ ఏర్పాట్లకు ఆదేశాలు తెలంగాణ విద్యా విధానాలకు ప్రశంసలు హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కరోనా ఉద్ధృతి నేపథ్�
వాద్వానీతో అగ్రి వర్సిటీ ఒప్పందం తొలి దశలో 6 జిల్లాల్లో ప్రయోగం హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): పత్తి పంటకు అతిపెద్ద సమస్యగా మారిన గులాబీ తెగులుకు అత్యాధునిక టెక్నాలజీతో చెక్ పెట్టనున్నారు. ఈ తెగులును �
కొనియాడిన కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి వెరిజన్ డీజీఐఆర్-2021 రిపోర్టు విడుదల హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): సైబర్ సెక్యూరిటీ విషయంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్రెడ్డి క�
ముందుగానే గుర్తిస్తే జయించవచ్చు ఈ వ్యాధి కేసులు చాలా తక్కువ కంటి వైద్యుడు డాక్టర్ వివేక్ ప్రవీణ్ దవే ఒకవైపు కరోనా.. మరోవైపు బ్లాక్ ఫంగస్. కరోనాను జయించామన్న సంతోషాన్ని ఆవిరిచేస్తూ అనేకమందిని బ్లాక�
బ్లాక్ ఫంగస్ కుటుంబంలో ఎనిమిది రకాల జాతులు రోగనిరోధకశక్తి తగ్గడంతోనే కరోనా రోగులపై పంజా బాధితుల్లో 50% పోస్ట్ కొవిడ్ మధుమేహ రోగులు ఆక్సిజన్ తీసుకోని కరోనా రోగులకూ బ్లాక్ ఫంగస్ రాష్ట్ర వైద్యారోగ్�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ఖమ్మం, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్,(నమస్తే తెలంగాణ): సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున�
రోగుల చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు వెల్లడించిన డీఎంఈ రమేశ్రెడ్డి సుల్తాన్ బజార్, మే 25: బ్లాక్ ఫంగస్ బారినపడిన వారెవరూ భయాందోళన చెందవద్దని డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. రోగులకోసం సరిపడ బెడ్ల�
పాశమైలారంలో రోజుకు 40 టన్నుల ఉత్పత్తి ప్రారంభం పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పటాన్చెరు, మే 25: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఎయిర్వాటర్ ఇండియా ప�
హత్నూర, మే 25: పెండ్లింట విషాదం నెలకొన్నది. సంగారెడ్డి జిల్లా హత్నూరలో వివాహం జరిగిన రెండు రో జులకే వరుడు గుండెపోటుతో కన్నుమూశాడు. కడల అశోక్(24)కు పుల్కల్ మండలంలోని ఓ యువతితో ఆదివారం పెండ్లి జరిగింది. ఆ తర్�
ఇబ్రహీంపట్నం, (మే 25): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో ఓ పెండ్లి కొడుకును కరోనా పొట్టనపెట్టుకున్నది. గ్రామానికి చెందిన చింతకుంట కృష్ణంరాజు(26) బీటెక్ చేసి ఏపీలోని సివిల్ ఇంజినీర్గా పనిచేస�
సుల్తాన్బజార్, మే 25 : జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ అకాడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్కే రహమాన్ కరోనాతో మృతిచెందారు. వారంక్రితం కరోనా బారినపడిన ఆయనను కుటుం బ సభ్యులు ఓ ప్రైవేటు దవాఖానలో చేర్�