ఇబ్రహీంపట్నం, (మే 25): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో ఓ పెండ్లి కొడుకును కరోనా పొట్టనపెట్టుకున్నది. గ్రామానికి చెందిన చింతకుంట కృష్ణంరాజు(26) బీటెక్ చేసి ఏపీలోని సివిల్ ఇంజినీర్గా పనిచేస�
సుల్తాన్బజార్, మే 25 : జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ అకాడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్కే రహమాన్ కరోనాతో మృతిచెందారు. వారంక్రితం కరోనా బారినపడిన ఆయనను కుటుం బ సభ్యులు ఓ ప్రైవేటు దవాఖానలో చేర్�
కొవిడ్తో బాలింత మృతి.. శిశువు క్షేమం వర్ధన్నపేట, మే 25: బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కరోనా పోరులో తలొంచింది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలలో కరోనాతో ఓ బాలింత మృతిచెందింది. గ్రామానికి చెంది
కొవిడ్ రోగులకు చికిత్సలో అవి ఎందుకూ పనికిరావు అనవసరంగా కాన్సన్ట్రేటర్లను కొనుగోలు చేయొద్దు వినియోగంలో అజాగ్రత్తతో బ్లాక్ ఫంగస్ ముప్పు నిర్దిష్ట రోగాల నుంచి కోలుకున్నాక ఇంట్లో వాడొచ్చు అది కూడా వ�
ప్రతి ఔషధంలోనూ రసాయన గుణాలు హెర్బల్ చికిత్సతో కరోనాను తగ్గించవచ్చు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్కు కూడా చెక్ హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఆనందయ్య ఆయుర్వేద వైద్యంతో దేశవ్యాప్తంగా ఆయుర్వేదంపై విపరీత
వెంటిలేటర్ బెడ్ దొరికే వరకు ఉపశమనం ఆక్సిజన్ మాస్క్తోనే కోలుకొనే అవకాశం కింగ్కోఠి వైద్యురాలు జలజ కొత్త ఆవిష్కరణ సుల్తాన్బజార్, మే 25 (నమస్తే తెలంగాణ): ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి అత్యవసర చికిత్స అంద�
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కొవిడ్ బాధితులకు ఆనందయ్య ఇచ్చిన మందుపై సీసీఆర్ఎస్ పరిశోధన మంగళవారం రెండోరోజు కూడా కొనసాగింది. జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ ఆదేశ
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి, దట్టమై
అతి తీవ్ర తుఫాన్గా మార్పు నేడు ఒడిశా తీరం దాటే అవకాశం ఒడిశా, బెంగాల్కు రెడ్ అలర్ట్ తెలంగాణలో నేడు, రేపు వానలు భువనేశ్వర్/కోల్కతా, మే 25: తూర్పు తీరాన్ని యాస్ తుఫాన్ వణికిస్తున్నది. మంగళవారం సాయంత్రం
హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వే�
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి జులై 5వ తేదీ వరకు ప్రవేశాలకు అనుమతి. జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నెట�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం(ఖరీఫ్) పంటల సాగు 1.40 కోట్లకు పైగా విస్తరించి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయ, సహకార కార్యదర్శి ఎం.
నల్లగొండ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ పటిష్ట అమలుకు ప్రజలంతా సహకరించాలని వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో అమలవుతున్న లాక్డౌన్ను ఆయన ఎస్పీ ఏ