తప్పుచేస్తే చర్యలు: పీసీసీఎఫ్ శోభ హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ ఆదేశించారు. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ (ద�
రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు..నేడు, రేపు కొనసాగే అవకాశంనైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. ఈ నెల 31న కేరళను చేరనున్నాయి. తౌటే తుఫాను, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణ
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో రిపోర్ట్ చేసిన ఉద్యోగులకు అడ్హక్ జీతాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు
కోఠి ఈఎన్టీలో రెండ్రోజుల నుంచి భారీగా ఓపీల నమోదు ఒక్కరోజే 305 మంది రాక.. 22 మందికి అడ్మిషన్ కొవిడ్ వచ్చిన వారం పదిరోజుల్లో ఫంగస్ లక్షణాల గుర్తింపు హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 21 (నమస్తే తెలంగ�
అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తాం నగర శివారులో ఓపెన్ ఎయిర్ బందిఖానా మాతా శిశు సంరక్షణ కేంద్రంగా ఎంజీఎం జిల్లానేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి వరంగల్ సెంట్రల్ జైలు సందర్శించిన సీఎం సీఎం సందర్శ�
ప్రెగ్నెన్సీ మూడు నెలలు వాయిదా వేసుకోవాలి రుతుక్రమంలో ఆలస్యం.. ఎక్కువగా బ్లీడింగ్ గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రణతీరెడ్డి వెల్లడి కరోనా తగ్గి�
ఆర్మూర్లో ఇద్దరికి ‘బ్లాక్ ఫంగస్’ ఇంజెక్షన్లు ఆర్మూర్, మే 21: ఏ కష్టమొచ్చినా తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలుస్తున్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. బ్లాక్ ఫంగస్ బాధితులకు అవసరమైన మందులను సమకూర�
ఇప్పటికే 5,35,241 కేసులు నమోదు 9 రోజుల వ్యవధిలోనే 1,47,485 నో మాస్క్ ఫైన్లు రూ.32.18 కోట్లు హైదరాబాద్, మే 21, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నవారి వాహనాలను పోలీసులు భారీ సంఖ్యలో సీజ్
అవగాహన కల్పిస్తున్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కంటి బ్లాక్ ఫంగస్పై ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అవగాహన కల్పిస్తున్నది. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ సేవలను ప్ర�
రాష్ట్రమంతటా మహారాష్ట్ర వేరియంట్ రెట్టింపు వేగంతో వైరస్ వ్యాప్తి నేరుగా ఊపిరితిత్తులపైనే దాడి డబుల్ మాస్క్ తప్పనిసరి హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన
ధాన్యం సేకరణలో ఆదర్శం నిర్మల్ జిల్లా రేవోజిపేట 350 మంది రైతుల నుంచి 1149 టన్నుల సేకరణ దస్తురాబాద్, మే21 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని రేవోజిపేట ధాన్యం కొనుగోళ్లలో ఆదర్శంగా నిలిచింది. నెల రోజుల వ్య�
కోలుకున్న కొవిడ్ బాధితులు ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో పెరిగిన నమ్మకం ఖమ్మం, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొవిడ్ కట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్�
వారికి కరోనా సోకితే ముప్పు ఎక్కువ థర్ట్వేవ్లో మరింత జాగ్రత్త అవసరం సరైన ఆహార అలవాట్లే ఉత్తమ మార్గం హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా అందరూ ఏడాదిగా ఇండ్లకే పరిమితవడంతో చాలామందిలో ఒబెసిటీ స�