కెనరా బ్యాంకు పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు విడిగా పిటిషన్ దాఖలు చేయొచ్చని సూచన హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబసభ్యులకు చెందిన జమున హేచరీస్, రాష్ట్ర ప్రభుత్వానికి
వరంగల్ అర్బన్ : వరంగల్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులోని ఖైదీలను పరామర్శించి వారి నేర కారణాలను విచారించారు. జైలులో
నయా పైసా ఖర్చులేని నాణ్యమైన చికిత్స మేమున్నామని ధైర్యం చెప్తున్న వైద్యులు కన్నోళ్ల లెక్క చూస్తున్న నర్సులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణ, 24 గంటల సేవలు అందుబాటులో ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుకే కరోనా నుంచ�
కరోనా చికిత్స అనంతరం మధుమేహ లక్షణాలు వైద్యుల సలహాతో వ్యాధిని అధిగమించాలి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పీవీరావు శరీనంలో షుగర్స్థాయి అధికంగా ఉంటే రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుందని, ప్రస్తుత కరోనా ప�
కరోనా ఔషధాల బ్లాక్మార్కెట్ కట్టడి భేష్ పోలీసులను అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ సృష్టిస్తున్న రెండో దశ విధ్వంసంలో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస�
30 వరకు పొడిగిస్తూ రెండ్రోజులక్రితం సీఎం నిర్ణయం తాజాగా జీవో జారీచేసిన సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత�
25 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్న రెడ్డీస్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): స్పుత్నిక్- వీ టీకాను వచ్చేనెల రెండోవారం లో ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్టు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. మొత్తం 25 కోట్ల డోసు�
ఏపీ సర్కార్ అనుమతి.. పంపిణీకి ఏర్పాట్లు మందుతో నష్టంలేదు లోకాయుక్తకు కలెక్టర్ నివేదిక హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనం
అమ్ముతామంటూ ఆన్లైన్లో ప్రచారం ఈ మందు ఇంకా మార్కెట్లోకి రాలేదు జూన్ రెండోవారంలో అందుబాటులోకి డాక్టర్ రెడ్డీస్ ప్రకటన హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్సకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఔషధం
సీఎం కేసీఆర్..గాంధీ సందర్శనపై విమర్శలా! హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ గాంధీ దవాఖాన సందర్శనంతా ప్రచారం కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించటంపై సోషల్ మీడియాలో తీ�
కరోనా ఉద్ధృతితో పెరిగిన ఈ-కామర్స్ జోరు హోం డెలివరీలకే 49 శాతం మంది ఓటు మాల్స్, మార్కెట్లకు వెళ్లేవారు 31% మందే ‘లోకల్ సర్కిల్స్’ తాజా సర్వే నివేదిక వెల్లడి హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా మ
పలు ఔషధాల పేర్లపై మంత్రి కేటీఆర్ ఫన్నీ ట్వీట్ పలకడానికే ఇబ్బందిగా ఉన్నదని వ్యాఖ్య హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): పలకడానికే ఇబ్బందిగా ఉన్న పలు మెడిసిన్స్ పేర్లపై మంత్రి కేటీఆర్ ఫన్నీ ట్వీట్ చేశార�
ఆవాసాలకు దూరంగా బడికెళ్లేవారికి అందజేత తాజాగా 8, 9 తరగతుల విద్యార్థులకూ వర్తింపు రూ.24.35 కోట్లు విడుదలచేస్తూ జీవో జారీ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ):పాఠశాలలు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకోసం సమీప గ్ర�
ఎల్లారెడ్డిపేట, మే 20: కరోనా మహమ్మారి ధాటికి కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో వైరస్ బారినపడి ఒకే రోజు వ్యవధిలో తల్లీకొడుకు మృతిచెందారు. దుమాలకు చెం