వారంపది రోజుల్లోనే పూర్తవుతున్న ప్రక్రియ హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ ఆధారంగా పెండింగ్ మ్యుటేషన్లు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 99.65 శాతం పరిష్కారమయ్
19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి: మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. 99.69 శాతం లక్ష్యం సాధించినట్టు ఒ
పీపీపీ పద్ధతిలో మార్కెటింగ్, ఎగుమతులు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాసెసింగ్ తొలిదశలో 5500 మందికి ఉపాధి మంత్రి తలసాని శ్రీనివాస్ వెల్లడి హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకొనేం�
మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ సాగుతో రైతులకు మంచి భవిష్యత్ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ పంట సాగుచేసే రైతులకు ప్రభుత్వం తరపున సబ్సిడీలు అ
61,700 క్యూసెక్కుల వరద రాక శ్రీశైలంలో ఒక్కరోజే 5 అడుగుల నీటినిల్వ గోదావరికి స్వల్పంగా ఇన్ఫ్లో హైదరాబాద్, జూలై17 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తున్నది. ఎగువన ఎడతెరిపి లేకుండా కుర�
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు శనివారం ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనలో ఉన్న మంత్రి
పంపిణీ చేసిన గోడ గడియారాన్ని నేలకేసి బాదిన ఈటల బాధితుడు ఓటు అడిగేందుకు వస్తే తరిమికొడుతామంటూ హెచ్చరిక హుజూరాబాద్ టౌన్, జూలై 17: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డికి కరీంనగర్ జిల్లా హుజూర�
ఈటల తీరువల్లే నియోజకవర్గానికి నష్టం ముదిరాజ్ మహాసభ నేత మదన్కుమార్ వీణవంక, జూలై 17: ఈటల రాజేందర్ వల్లే హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్ న
అందుకే కుట్టుమెషిన్లు, వాచీల పంపిణీ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా విమర్శ ఇల్లందకుంట, జూలై 17: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు ఓటమి భయం పట్టుకున్నదని అందుకే ఇంటింటికీ కుట్టుమెషిన్లు, గోడ గడియారాల�
అప్పుతెచ్చిన డబ్బులను కొట్టేసిన ఎలుకలు మార్పిడికీ పనికిరాని రెండు లక్షల రూపాయలు మహబూబాబాద్ రూరల్, జూలై 17: అతనో చిరువ్యాపారి. కూరగాయలు విక్రయిస్తేనే పూట గడిచేది. ఓ వైపు వృద్ధాప్యంలోనూ కష్టాలు తప్పడం లే�
భీమారం, జూలై 17: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మానవత్వం చాటుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని కాపాడారు. శనివారం ఆ�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో కార్యక్రమాలను పూర్తి చేసుకుని వినోద్క�
మహబూబ్నగర్ : జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు సీజన్లో మొదటిసారిగా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. నారాయణపూర్ నుంచి జూరాలకు 61,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. వరద ప్రవాహం కొన