హైదరాబాద్ : ఖర్చు లేకుండా అంతిమయాత్ర చేయాలని బల్దియా నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మృతదేహాల తరలింపునకు ఉచితంగా వాహనాలు ఇవ్వనుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 21 మంది చనిపోయారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 2,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 19 మంది మరణించారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అ�
హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో పేదలకు ఆహార భద్రత కల్పించే క్రమంలో భారత ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తుందని భారత ఆహార సంస్థ, తెలంగాణ ప్రాంత జనరల్ మేనేజర్ అశ్వనీ కుమార్ గుప్తా తెలిపారు. ఈ సందర్భ�
పేర్లు ఖరారు చేసిన సర్కారు ఉత్తర్వులు జారీ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకం రాష్ట్రంలోని పది విశ్వ విద్యాలయాలకు వైస్చాన్స్లర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను
బతికున్న వ్యక్తి చనిపోయాడని రాసిన వైనం తాను బతికే ఉన్నానంటూ రోగి బక్కారెడ్డి ఆవేదన ప్రభుత్వ వైద్యవ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్ర వైద్యుల మానసిక ైస్థెర్యాన్ని బలహీనపరిచే రాతలు 68 ఏండ్ల ఓ వృద్ధుడు.. కరోనా �
సమర్థతకు ప్రతిభకు పెద్దపీట అన్ని సామాజిక వర్గాలకు అవకాశం హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు.. నిన్న టీఎస్పీఎస్సీ.. ఇప్పుడు యూనివర్సిటీలు.. వేదిక ఏదైనా అందరికి సామాజిక న్యాయం చే
తప్పులకు అవకాశం లేకుండా ముద్రణ.. అప్పటిదాకా ఇంటర్నెట్ మెమోల వినియోగం హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఎస్సెస్సీ విద్యార్థులకు ఆగస్టులో ఒరిజినల్ మెమోలు అందనున్నాయి. అప్పటివరకు వెబ్సైట్లో అందుబాటులో
అత్యధికంగా నిజామాబాద్, నల్లగొండలో సేకరణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్టు పౌర�
పార్టీ శ్రేణులు అంతా టీఆర్ఎస్తోనే కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్రావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో భేటీహైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి
ఏడాదిలోగానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు వరంగల్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ నగరాన్ని హెల్త్హబ్గా మా ర్చాలనేది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
కరోనాతో చికిత్సపొందుతూ మృతి నాలుగు వర్సిటీలకు వీసీగా విధులు హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావేత్త, దేశంలోని నాలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్గా పనిచేసిన ప్రొఫెసర్ వైసీ సింహాద్�
కులస్థులకు మాజీ మంత్రి చేసింది శూన్యం ముదిరాజు సంఘం నేత నిమ్మ రాజయ్య హుజూరాబాద్, మే 22: భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తమ కులస్థులకు చేసింది ఏమీలేదని ముదిరాజు సంఘం కరీంనగర్ జిల్ల