హైదరాబాద్ : రాపన్జెల్ సిండ్రోమ్ అని పిలువబడే చాలా అరుదైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలిక ప్రాణాలను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) లోని సర్జన్లు కాపాడారు. రాపన్జెల్ సిండ్రోమ్ కలిగిన వారి జీవితం సాధా�
జాతీయ సగటు కన్నా రెట్టింపు వృద్ధిరేటు పెట్టుబడుల్లో 80% రిపీట్ ఇన్వెస్ట్మెంట్ కరోనా సంక్షోభ కాలంలోనూ అదే జోరు కేసీఆర్ నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యం మంత్రి కే తారక రామా
ఫార్మా హబ్గా హైదరాబాద్ భారతీయ ఔషధ రంగానికి ప్రధాన కేంద్రం హైదరాబాదే. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి కూడా కొనసాగుతున్నది. అందుకే కరోనా విపత్తు సమయంలోనూ గణనీయమైన వృద్ధిని తెలంగాణ సాధించింది
నియోపొలిస్ పేరుతో అభివృద్ధి ఐటీ కారిడార్లో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న కోకాపేటలో హెచ్ఎండీఏ నియోపొలిస్ పేరుతో అభివృద్ధి చేస్తున్న వెంచర్లో భారీ హోర్డింగ్ను అధికారులు ఏర్పాటుచేశారు. సుమార
ఆ హోదాలో తొలిసారి రానున్న జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకరించిన తర్వాత తొలిసారి జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణకు వస్తున్నారు. జస్టిస్
సూర్యాపేట, జూన్ 10: కాలం చెల్లిన, ప్రాసెసింగ్ చేయని విత్తనాలను ప్యాకెట్లలో నింపి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రూ.13.51 కోట్ల విలువైన వివిధరకాల 986.74 కిలోల విత్తనాల�
కాలినడకన ముంబైకి వికారాబాద్వాసి పరిగి, జూన్ 10: కరోనా సమయంలో వేలమందికి సహాయం చేస్తున్న సినీనటుడు సోనూసూద్ను కలిసేందుకు వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాల్పల్లికి చెందిన వెంకటేశ్ కాలినడక ముంబై వె�
ఆరుచోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తిరుమలలో గదుల కేటాయింపును తిరుమల తిరుపతి దేవస్థానం మరింత సులభతరం చేసింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపు కోసం 6 చోట్ల రిజిస్ట్రేషన్�
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఐదురోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరించాయి. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఏపీలో కూడా రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిప
క్రెడాయ్ జాతీయ సర్వేలో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, హైదరాబాద్లో ఈ పరిశ్రమ గట్టిగానే నిలబ
హైదరాబాద్ : జీవనోపాధి, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖలు టీమ్ వర్క్ తో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి �
హైదరాబాద్ : ప్రముఖ తెలుగు రచయిత, భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి ఈవాళ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
4.73 లక్షల మంది విద్యార్థులకు ఊరట ఫస్టియర్ మార్కుల ఆధారంగా ఫలితాలు విధివిధానాల ఖరారుకు ముగ్గురితో కమిటీ రెండ్రోజుల్లో నివేదిక.. మార్కుల కేటాయింపు పరీక్షలు రాస్తామనేవారికి పరిస్థితి చక్కబడ్డాక అవకాశం కల