ఒక్క డోస్ ధర రూ.59 వేలు సిప్లా సహకారం తొలిసారి యశోద దవాఖానలో కరోనా రోగులకు ఉపశమనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తొలిసారిగా కరోనాకు సంబంధించి ‘క్యాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్’ యాం�
జర్నలిస్టులకూ వేయాలని నిర్ణయం కలెక్టర్ల టెలికాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్ హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): సూపర్ స్ప్రెడర్లందరికీ శుక్రవారం నుంచి వ్యాక్సిన్ వేయాలని, ఇందుకు ఏర్పాట్లుచేయాలని జిల్లా
ఈటల కబ్జాపర్వంలో మరో మహిళ భూమి సర్వే నంబర్ పత్రాల ఆధారంగా ఆక్రమణ 15.09 ఎకరాల్లో అత్యధిక భాగానికి ఫెన్సింగ్ గత ఆగస్టులోనే పోలీసు, రెవెన్యూలో ఫిర్యాదు న్యాయంచేయాలని మేడ్చల్ కలెక్టర్కు ఫిర్యాదు ‘నమస్తే’
మరో కొత్త పక్షి కూడా.. కెమెరాకు చిక్కిన దృశ్యాలు చందంపేట, మే 26: నల్లమల అటవీప్రాంతం అరుదైన జంతు, పక్షులకు నిలయం గా మారుతున్నది. తాజాగా అడవిలో పుట్టి ఎలుగు (హనీ బడ్గర్), మరో సరికొత్త పక్షి కెమెరా ట్రాప్కు చిక్
లాక్డౌన్లో పెరిగిన గృహహింస డయల్ 100కు ఫిర్యాదుల వెల్లువ 13 రోజుల్లోనే 7,679 ఫిర్యాదులు హైదరాబాద్, మే 25, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్తో మహిళలపై వేధింపులు మరింత పెరిగాయి. ఉదయం 10 దాటాక అనుమతి ఉంటే, అదీ సరైన కారణం �
ఉర్దూ నుంచి ఇంగ్లిష్లోకి తర్జుమా దేవర భూములపై నేడో రేపో నివేదికలు మేడ్చల్, మే 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దేవాలయ భూములకు సంబంధించి కీలక పత్రాలు లభించినట్టు తెలిసింది. ఏసీబీ, విజిలెన�
అభినవ పూలే అయితే బడుగుల భూమి మీకేందుకు సీఎం కేసీఅర్పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మూల్యం తప్పదు టీఆర్ఎస్ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు హుజూరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్కు �
జమున హ్యాచరీస్ భూ కబ్జాపై వీఆర్వోల విచారణ వెల్దుర్తి, మే 26: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివార్లలో ఈటల రాజేందర్కు చెందిన జమున హ్యాచరీస్ భూ కబ్జాపై ఏసీబీ, విజిలెన్స్ అధి�
మేడ్చల్, మే 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా రావల్కోల్ భూ కబ్జా వ్యవహారంపై రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు వేర్వేరుగా లోతైన విచారణ చేస్తున్నారు. బాధితుడు పిట్ల మహేశ్ నుంచి సేకరించిన పత్రాల ఆధారంగా �
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్లో బుద్ధవనం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మాణం పూర్తి చేశామని, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన వెంటనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రార�
పొరుగు రాష్ర్టాల నుంచి వస్తున్న రోగులు కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మరోసారి ప్రాచుర్యం మొండి రోగాలు నయమవుతాయని ప్రజల్లో నమ్మకం కరోనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో మరోసారి మూలికావైద్యం ప్రాముఖ్య�
పోచమ్మమైదాన్, మే 26: రాష్ట్రం కోసం అక్షర సేద్యం చేసిన ప్రముఖ కవి వెలపాటి రామారెడ్డి (90) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హన్మకొండ కనకదుర్గకాలనీలో బుధవారం తుదిశ్వాస విడిచారు. రామారెడ్డి తెలంగాణ సాయ
దేవరకొండ, మే 26: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల నమస్తే తెలంగాణ విలేకరి జాజాల శ్రీనివాసులు(43) బ్లాక్ఫంగస్తో మృతిచెందారు. 10 రోజుల కిందట ఆయనకు కరోనా రాగా.. పలు దవాఖానల్లో చికిత్స పొందారు. శ్రీనివాసులుకు �
రాష్ట్రంలోనే మొదటిది.. ప్రారంభించిన మంత్రి పువ్వాడ ఖమ్మం సిటీ, మే 26: రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో పిల్లల కోసం ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటుచేశారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పరిధిలోని మాతాశిశు స