తెల్ల బంగారం పండిస్తే.. తెలంగాణ బంగారమైతది.. రైతు ఇంట బంగారం నిండుతది.. అమ్ముడుపోయే పంటలనే సాగుచేయాలి పత్తి, కంది, వేరుశనగ, శనగ, ఆయిల్పామ్.. రాష్ట్రంలో ఈ 5 పంటలకు అద్భుత అవకాశం మన పత్తికి అంతర్జాతీయ మార్కెట్�
7 కొత్త వైద్య కాలేజీలతో ప్రజలకు త్వరగా సేవలు మారుమూల జిల్లాల్లోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు గోల్డెన్ అవర్లో వైద్యం పెరుగనున్న ఎంబీబీఎస్, పీజీ సీట్లు కేంద్ర సహకారం లేకున్నా సీఎం కేసీఆర్ ముందడుగు హైదరా�
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు అతి తక్కువ వ్యవధిలో 1,261 పడకలతో ‘టిమ్స్’ ప్రారంభం సుమారు 1,500 మంది కరోనా రోగులకు చికిత్స సత్వర నియామకాలు టిమ్స్ దవాఖానను నెలకొల్పడంతోపాటు దానికి అవసరమైన వైద్యసిబ్�
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి హైదరాబాద్ వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణను శనివారం పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ బార్ కౌన్స�
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రూ.3.10 కోట్ల విలువైన విత్తనాలు సీజ్ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 12: రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఇందులో భాగంగా గత కొన్ని రోజు
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి పరుగులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇల్లందకుంట, జూన్ 12: కమ్యూనిస్టు భావాలున్న ఈటల రాజేందర్ బీజేపీలోకి ఎలా వెళ్తారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్ల�
కూసుమంచి : ఖమ్మం జిల్లాలోనే అతి పెద్దచెరువు పాలేరులో ఈ ఏడాది చేపలు, రోయ్యల వేటకు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి మత్స్యకారులు రిజర్వాయర్లోకి దిగనున్నారు. అధికారికంగా 1,350 మంది మత్స్యకారులు, అనధికారికంగా మ
సంగారెడ్డి : వివిధ విభాగాల్లో త్వరలోనే 20 వేల పోలీసు నియామకాలను చేపట్టనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రూ. కోటి వ్యయంతో నిర్మించిన సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హ�
హైదరాబాద్ : ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆమోదించారు. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీక
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్లోని ఎమ్మెల్యే ఇంటిలో నిర్వహించిన కార్యక్రమ�