హైదరాబాద్ : అందుబాటులోని వ్యాక్సిన్ డోసులతో రాష్ట్రంలో కరోనా తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్, కీసరలో 10 రోజుల పా�
మూడుచెక్కలపల్లిలో జ్వరసర్వే ఘనవిజయం నిన్న కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్న గ్రామం నేడు అత్యల్ప స్థాయికి తగ్గిన బాధితుల సంఖ్య పల్లెను ఆదుకున్న 3 అదృష్టాలు జ్వరాలపై ప్రతి ఇంటిలో సర్వే లక్షణాలున్నవారికి మందు
అక్రమ ఆస్తుల రక్షణకే జాతీయ పార్టీలోకి ఎందరినో అణచివేసి, అన్యాయం చేశారు మాజీ మంత్రిని ఓడించడమే నా ధ్యేయం ఆయన చర్యల వల్లే నేను టీఆర్ఎస్ను వీడా బీజేపీ నేత, మాజీ జడ్పీటీసీ అరుకాల వీరేశలింగం జమ్మికుంట, మే 27: �
ఒక్క ఇంజెక్షన్తో కరోనా ఖతం! ఒక్క వయల్ ఖరీదు రూ.59,750 వైరస్కు ‘కాక్టెయిల్ డ్రగ్’ విరుగుడు యాంటిబాడీస్ ఉత్పత్తితో వైరస్ మటాష్ బి1.617 రకం వైరస్పై ప్రయోగిస్తున్నాం నాలుగువారాల్లో పూర్తి నివేదిక ఇస్త
జమునా హ్యాచరీస్ భూకబ్జాపై రైతుల వాంగ్మూలం నమోదు వెల్దుర్తి, మే 27: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివార్లలో జమున హ్యాచరీస్ పరిశ్రమ భూ కబ్జాలపై గురువారం సంబంధిత రైతులను విజి�
త్వరలో టెండర్లకు చర్యలు చేపట్టండి అధికారులకు మంత్రి తలసాని ఆదేశం హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్య�
టీటీడీ వాదనలో పస లేదు హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆరోపణ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ, హంపి హనుమద్ జన్మభూమి క్షేత్ర ట్రస్టుల మధ్య చర్చ అసంపూర్తిగా ముగిసింది. త�
వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలిజిల్లా అధికారుల సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి సూచన హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని పంచాయతీరా
భర్త ఆరోగ్యం కోసం పడరాని పాట్లు దాతల సాయం కోసం ఎదురుచూపు పంచాయతీ కార్యదర్శి దీనగాథ ఇది నర్సింహులపేట, మే 27: కరోనా బారినపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ పంచాయతీ కార్యదర్శి ప
దరఖాస్తుదారులందరికీ ఇవ్వలేం కరోనా చైన్ బ్రేక్ హైదరాబాద్ నుంచే డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడి మేడ్చల్ రూరల్, మే 27: అత్యవసరమైతేనే, సరైన కారణాలు చూపితేనే ఈ పాస్లను జారీచేస్తామని, దరఖాస్తు చేసుకున్న వ�
ఆపత్కాలంలో విద్యార్థుల వైద్య సేవలు వెలకట్టలేనివి కార్పొరేట్లకు దీటుగా పాలమూరు మెడికల్ కళాశాల ‘నమస్తే తెలంగాణ’తో మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆపత్కాలంలో వైద్�
నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ వేములవాడ, మే 27: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వంద పడకల దవాఖాన సిద్ధమైంది. కరోనా వైద్యానికి తొలివిడతగా అన్నిరకాల వసతులు, వైద్య పరికరాలతో 50 బెడ్లు సిద్ధంచేశారు. మున