హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఔషధంపై హైకోర్టులో సోమవారం విచారణ జరుగనున్నదని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. సీసీఆర్ఏఎస్ అధ�
తెలంగాణ ఏర్పడ్డాక ఇదే అత్యధికం హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో యాసంగి సీజన్కు సంబంధించి శుక్రవారం నాటికి ధాన్యం కొనుగోళ్లు రికార్డుస్థాయిలో 67 లక్షల టన్నులకు చేరాయి. మరో 10-15 లక్షల టన్నుల ధాన్యం
08068065385కు మిస్డ్ కాల్ ఇస్తే నేరుగా ఇంటి వద్దకే హిందుస్తాన్ యూనిలీవర్.. ‘మిషన్ హోప్’ హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): మీకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరమా? అయితే 08068065385 నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే సరి. ఆ
దరఖాస్తులను ఆహ్వానించిన కేంద్రం న్యూఢిల్లీ, మే 28: భారతదేశ పౌరసత్వం కోసం ముస్లిమేతర శరణార్థులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రహోంశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థ�
కరోనా కుటుంబాలను చిదిమేస్తున్న వేళ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ యువ వైద్యుడు 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నారు.పేదలకు బాసటగా నిలుస్తున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన ఎముకల వైద్య నిపుణుడు డాక్టర్ దండె �
పోలీసులంటే దండించేవారు కాదు దయాగుణం కలిగినవారని మరోసారి నిరూపించారు మదనాపురం పోలీసులు. వనపర్తి జిల్లా మదనాపురం మండలకేంద్రానికి చెందిన శకుంతల (80)కు ఎవరూ లేరు. చిన్న ఇంట్లో ఒంటరిగా జీవించేది. చుట్టుపక్కల�
అత్యవసర వాహనాలకు ఉచితంగా ఆక్సిజన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు వెంకటేశ్ సేవాభావం మంచిర్యాల, మే 28 (నమస్తే తెలంగాణ): అత్యవసర సేవలందిస్తున్న 108 వాహనాలకు మంచిర్యాలకు చెందిన వాయుపుత్ర గ్యాస్ ఏజెన్సీ ఉచితంగ�
మెట్పల్లి, మే 28/హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి బాల్క సురేశ్(62) అనారోగ్యంతో కొద్దిరోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖా�
56% కుటుంబాల్లో జీర్ణ సమస్యలు ఆశీర్వాద్ ఆటా సర్వేలో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తేతెలంగాణ): దేశంలోని 56 శాతం కుటుంబాలు జీర్ణశక్తి సమస్యను ఎదుర్కొంటున్నాయని ఆశీర్వాద్ ఆటా సంస్థ వెల్లడించింది. �
హైదరాబాద్ : కరోనా సంక్షోభంలో డబ్బే పరమావది కాకుండా మానవతాదృక్పథంతో వ్యవహరించి రోగులకు చికిత్స అందించాల్సిందిగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినా పెడచె�
రాజన్న సిరిసిల్ల : ఎంఈవో మంకు రాజయ్య మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల పర్యటన సందర్భంగా మంత్రి రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ర�
హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డును సృష్టించింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధ్యం కానిది కేవలం ఏడు సంవత్సరాల తెలంగాణలో సుసాధ్యమ�