నేడు మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై చర్చ హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ పొడిగిస్తారా? సడలింపులు ఇచ్చి పాక్షికంగా అమలుచేస్తారా? కొనసాగిస్తే ఇంకెన్ని రోజులు? అనే ప్రశ్నలకు ఆదివారం సమాధాన�
ముఠాల ఆటకట్టించినవారికి ప్రోత్సాహకాలు వీడియోకాన్ఫరెన్స్లోడీజీపీ మహేందర్రెడ్డి హైదరాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయదారులను గుర్తించి పీడీ చట్టం కింద కేసులు పెట్టనున్నట్�
మందుల మోసగాళ్ల కేసులో పోలీసులు అప్రమత్తం హైదరాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ): ఓ రోగికి బ్లాక్ఫంగస్ మందులు సరఫరా చేస్తామని రూ.1.3 లక్షలు తీసుకుని మోసగించిన కేసులో సైబర్ నిందితులను తర్వగా పట్టుకోవాలని హైదరా�
రాష్ట్రంలో 9, ఏపీలో 4 జోన్లకు అవకాశం డ్రోన్ల ఎగరవేతకు మారిన నిబంధనలు హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా 166 జోన్లను పౌరవిమానయానశాఖ గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. నో పర్మిషన్, నో టేక్ఆఫ్ జోన్ల �
బిడ్డ చర్మంపై రంగుల మచ్చలు ప్రపంచంలో 3 కేసుల్లోనే ఇలా నిలొఫర్ దవాఖాన డాక్టర్ శ్రీలత హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): పెద్ద పిల్లల్లో కరోనా వచ్చిన రెండు నుంచి ఆరు వారాల తర్వాత అరుదుగా కనిపించ�
హైదరాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతు వద్ద నుంచి ఒక్క గింజ కూడా కొనడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులక�
హైదరాబాద్ : కల్తీ విత్తనాల నియంత్రణకు దేశంలో మెట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ తో సీడ్ ట్రేసబిలిటీని అమలు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆద
హైదరాబాద్ : కల్తీ విత్తనాల తయారీ మీద జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తం కావాలని సీఎం అన్నారు. ఒకవేళ వ్యవసాయశాఖ అధికారులే స్వయంగా ఎక్కడైనా అవినీతికి పాల్పడుతూ కల్తీ విత్తన ముఠాలతో జట్టుకట్టినట్టు �