నిమిషానికి 1,000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి కరోనా చికిత్సలో 2 డీజీ కీలకం వచ్చే నెలలో అందుబాటులోకి ఔషధం మూడో వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధం కరోనాపై తప్పక విజయం సాధిస్తాం కరోనా నియంత్రణకు డీఆర్డీవో అభివృద�
విద్యుత్తు సంస్థల్లో 6,305 మందికి వైరస్ రెండో వేవ్లోనే 67 మంది మరణం మొత్తం 113 మంది ఉద్యోగుల మృతి హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కరెంటోళ్లను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఫ్రంట్లైన్ వారియర్లుగా విద్యుత్
ఆరోగ్యం క్షీణించింది అంతే.. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, గడా ప్రత్యేకాధికారి వెల్లడి గజ్వేల్ అర్బన్, మే 29: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో తల్లీకొడుకు కరోనాతో ఇబ్బంది పడుతున్న�
సీఎస్ఆర్ కింద ట్రాన్స్కో, జెన్కో అందజేత హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖానకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ట్రాన్స్కో, జెన్కో పది వెంటిలేటర్లను అందించాయి. ఇందుకు అవసరమైన
పొలం సుజలాం.. హలం సుఫలాం జూన్ 15 నుంచి రైతుబంధు సాయం పదిరోజుల వ్యవధిలో పెట్టుబడి పంపిణీ ఈసారీ రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు సువిశాల భారతదేశంలో 28 రాష్ర్టాలున్నాయి.అందులో తెలంగాణ 28వ రాష్ట్రం.. తెలంగాణ మినహా �
ఈఎన్టీలో పెరుగుతున్న బ్లాక్ఫంగస్ రోగులు రోజుకు 50 శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు పది రోజుల్లో 113 మందికిపైగా డిశ్చార్జి సుల్తాన్బజార్, మే 29: కొవిడ్తో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నవారిని బ్లాక్ ఫంగస్ వ
ఐఐటీ-హెచ్ శాస్త్రవేత్తల పరిశోధన ఫార్మా కంపెనీలు ముందుకువస్తే త్వరలోనే అందుబాటులోకి ప్రస్తుతం వాడుతున్న యాంఫోటెరిసిన్ ఇంజెక్షన్ ధర రూ.4వేలు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): కరోనాతోపాటు బ్�
కష్టకాలంలో కరుణచూపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెలా రూ.2 వేలు, 25 కేజీల బియ్యం 2,04,743కు పెరిగిన లబ్ధిదారుల సంఖ్య మొదటి నెలతో పోలిస్తే 79 వేలు అదనం సర్కారుపై నెలకు రూ.40.94 కోట్ల భారం లావణ్య కరీంనగర్లోని ఓ ప్రైవేట�
వ్యవసాయశాఖ అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వరి పంటను నాటు పద్ధతి కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా సాగుచేస్తే పెట్టుబడి మిగులుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతిభవన్లో వ్�
క్యూఆర్ కోడ్ విధానం క్యూఆర్ కోడ్ విధానం పంజాబ్ను తలదన్నేలా రాష్ట్రంలో వరి దిగుబడి కరోనాకాలంలో ధాన్యంకొంటున్న రాష్ట్రం మనదే 87% సేకరణ పూర్తి… మరో 4 రోజుల్లో సంపూర్ణం తెలంగాణ రాష్ర్టాన్ని పట్టించుకోన
లాండ్రీ, సెలూన్, దోబీఘాట్లకు 250 యూనిట్ల ఉచితం దళారులను ఆశ్రయించి మోసపోవద్దు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల సూచన హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలో ఇచ్చిన హామీల అమలులో భా
వైకుంఠధామంలో తలదాచుకున్న కుటుంబానికి అండగా మంత్రి హరీశ్రావు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు రూ.10వేలు, సరుకులు అందజేత సిద్దిపేట అర్బన్/సిద్దిపేట జోన్, మే 29: ఇంటిపెద్దను కోల్పోయి, సొంతిల్లు లేక శ్మశానవాటి�