సంగారెడ్డి : అనధికారికంగా కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆరు ఆస్పత్రులను అధికారులు సీల్ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు �
హైదరాబాద్ : వరి సాగులో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరి నాటులో వెదజల్లే పద్ధతి ద్వారా వరి పంట సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి కోటి ఎకరాలు స�
మహబూబాబాద్ : జిల్లాలోని మరిపెడ మండలం తండా ధర్మారం శివారు సీతారాంపుర తండాకు చెందిన గిరిజన యువతి(18) పై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రా
25 మార్కులు ఉండే సెక్షన్ ఏ తొలగింపు సెక్షన్ బీలో ఎనిమిదిలో రాయాల్సింది ఐదే ప్రశ్నాపత్రం కూర్పులో భారీగా మార్పులు పరీక్ష సమయం 3 నుంచి 2 గంటలకు కుదింపు హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో జేఎ�
ప్రభుత్వ కాలేజీల్లో ప్రయోగాత్మకంగా ఇంట్లో ఉండి వివరాలు పంపిస్తే సరి ఇంటర్బోర్డు అధికారుల కసరత్తు హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): సర్కారు కాలేజీల్లో వాట్సాప్ ద్వారా ప్రవేశాలు కల్పించేదిశగా ఇంటర్బో
తెలియకుండానే ప్రాణాలు తీస్తున్న మహమ్మారి ఆప్తుల మరణానికి పరోక్షంగా కారణమనే బాధ అపరాధ భావనకు గురికావద్దంటున్న నిపుణులు సిద్దిపేట జిల్లాకు చెందిన నిర్మలమ్మ జ్వరం వచ్చి వారం పాటు మంచాన పడింది. కొడుకు జగద
తొలి రోజు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వానికి కృతజ్ఞతలు వెల్లువ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో శుక్రవారం మొదటిరోజు స్పెషల్ కొవి
హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్లో బబ్లి అనే ఆడ జిరాఫీ న్యుమోనియా, క్షయతో మరణించినట్టు వైద్యులు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. తెలంగాణ వెటర్నరీ బయోలాజికల్ రి�
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్�
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఔషధంపై హైకోర్టులో సోమవారం విచారణ జరుగనున్నదని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. సీసీఆర్ఏఎస్ అధ�