ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు ఇండ్లకు చేరుకునేందుకు మరో గంట వ్యవధి హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో పదిరోజులు పొడిగ�
సింగిరెడ్డి, తలసానికి క్యాబినెట్ అభినందన వానకాలానికి రైతులను సిద్ధం చేయండి అధికారులకు మంత్రిమండలి ఆదేశం యాసంగిలో 84 లక్షల టన్నుల సేకరణ కొద్దిరోజుల్లో మొత్తం సేకరణ పూర్తవ్వాలి సింగిరెడ్డి, తలసానికి క్�
ఇక ఎలాంటి సెటిల్మెంట్లు ఉండవు హద్దురాళ్లు, టిప్పన్ నక్షాతో మ్యాపింగ్ 11 నుంచి గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు ఉమ్మడి 9 జిల్లాల్లో 27 గ్రామాల్లో సర్వే హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ):భూరికార్డుల ప్రక్షా�
ఉమ్మడి మెదక్లో 2.19 లక్షల ఎకరాలకు నీరు సర్వే పనులను ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమీక్ష హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, అందోల్, జహీరా�
పాజిటివిటీ రేటు తగ్గడంలో కీలకభూమిక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్, జూన్ 8: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి�
ఓవైపు కొవిడ్.. ఆపై మెదడులో క్యాన్సర్ ట్యూమర్ కిమ్స్లో సంక్లిష్ట శస్త్రచికిత్స విజయవంతం బేగంపేట్ జూన్ 8: కొవిడ్ బారిన పడటంతోపాటు మెదడులో భారీ క్యాన్సర్ కణితితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చైత్రిక (4) అ�
11న బంగాళాఖాతంలో అల్పపీడనం హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): నైరుతీ రుతుపవనాలు రెండు రోజులుగా మందగించాయి. కేరళ తీరం నుంచి ముందుకు కదలిన రుతుపవనాలు ఈ నెల 6 వరకు చురుకుగా ఉన్నాయి. ఆ తరువాత పశ్చిమ గాలులు బలంగ�
కొండాపూర్, జూన్ 8 : బ్లాక్ఫంగస్ చికిత్స కోసం ఎమల్షన్ ఆధారిత ఔషధాన్ని మార్కెట్లోకి విడుదలచేసినట్టు సెలోన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం నగేశ్కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్కు చ�
6.98 కోట్ల పనిదినాలు కల్పించిన ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం రూ.444.44 కోట్లు విడుదల చేసింది. ప్రతి 15 రోజులకు కూలీల ఖాతాల్లో డబ్బులు వేయాల్సి ఉండగా, ఈ ఆర్థిక సంవ
ఈఎన్టీకి పెరిగిన రోగుల తాకిడి ప్రైవేట్లో వైద్యం అందక వచ్చిన వారే అధికం కొత్తగా మరో 27 మంది చేరిక సుల్తాన్బజార్, జూన్ 8: బ్లాక్ ఫంగస్తో ప్రైవేట్ దవాఖానల్లో చేరినా సరైన వైద్యం అందకరపోవడంతో రోగులంతా �
కుమ్రంభీం పేరుపై సమసిన వివాదం మంత్రి ఆదేశాలతో పేరు మార్చిన జూ అధికారులు హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని జూపార్క్లో ఇండియన్ బైసన్ జాతికి చెందిన అడవిదున్న కూనకు పెట్టిన కుమ్రంభీం పే�
కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి పథకాల ఫలితం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత ఐదేండ్లలో సగటు భూగర్భ జలమట్టం మూడు మీటర్లకుపైగా పెరిగిందని ప్