ఖమ్మం: ఖమ్మంలోని స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్బీఐటీ)కు చెందిన 14 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్లోబల్ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ రైతాంగ సాంస్కృతిక పోరాట యోధుడు సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. తన సాహిత్యం ద్వారా నాటి ప్రజల్లో స్ఫూర్తిని నింపి తెలంగాణ విముక్తి కోసం �
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ సాయంత్రం 7.30 గంటలకు ఆస్క్ కేటీఆర్ ( Ask KTR ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సినేషన్పై బ
కేసీఆర్ ముందుచూపుతోనే వైద్యరంగం బలోపేతం ఏడేండ్లలో 1,600 ఐసీయూ పడకలు, 5 కాలేజీలు త్వరలో మరో 7 వైద్య కాలేజీలు అందుబాటులోకి 10-బెడ్-ఐసీయూ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ నారాయణపేట దవాఖానలో ఐసీయూ ప్రారంభం హైదరాబా�
హ్యాష్ట్యాగ్ చాలెంజ్ అనగానే స్పందించకండి ఎక్కువ లైక్లు, కామెంట్ల కోసం ఆరాటపడవద్దు ఫొటోలను డార్క్నెట్లో అమ్ముతున్న సైబర్ నేరగాళ్లు హైదరాబాద్కు చెందిన కొంతమంది మహిళలు హ్యాష్టాగ్ నైటీ డ్రెస్�
ప్రకృతిని ఊహించు, సృష్టించు, పునరుద్ధరించు.. ఈ ఇతివృత్తంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కండ్లముందు కనిపిస్తున్న హరితహారం ఫలాలు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిహైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): �
13,170 హెక్టార్లలో.. 5.90 కోట్ల మొక్కలు 11వేల మొక్కలు నాటిన సంస్థ డైరెక్టర్ బలరాంకు వనమిత్ర పత్రం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తున్నది. ఇప్పటివరకు సింగరేణి
పర్యావరణ దినోత్సవాన టీటా వినూత్న కార్యక్రమం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) శనివారం ‘డిజిటల్ డిస్క�
మంత్రి గంగుల, ఎమ్మెల్సీ కవితకు విశ్వకర్మ ఐక్యవేదిక లేఖలు హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ఏ ఎన్నిక అయినా బీసీలంతా టీఆర్ఎస్ వెంటే ఉంటారని, తామంతా గులాబీ పార్టీకే మద్దతు ఇస్తామ
జిల్లాల కలెక్టర్లకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో రైతుల వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలను ఈ నెల 9లోగా పరిషరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్�
రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు 2.5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు సీజ్ శాంపిల్స్లో హెచ్టీకాటన్ విత్తనాల గుర్తింపు ప్రభుత్వ చర్యలతో తగ్గిన నకిలీల విక్రయాలు జనవరి నుంచి 134 మందిపై 87 కేసులు 2014 నుంచి ఇ�
సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు తూటాల్లా దూసుకొచ్చిన విమర్శలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో మాజీమంత్రి హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూముల కేసులో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.