ఫోన్ చేస్తే భవన వ్యర్థాల తరలించే సదుపాయం హైదరాబాద్లో టోల్ ఫ్రీ నంబర్ 18001201159 త్వరలో ‘మై జీహెచ్ఎంసీ యాప్’: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ వ్యర్థాల ర�
అన్ని పరిస్థితులకు సిద్ధంగా సర్కారు కొవిడ్ సేవలకు 1905 టోల్ఫ్రీ నంబర్ వెంగళ్రావునగర్లో కమాండ్ కంట్రోల్రూం ప్రారంభించిన మంత్రి కే తారకరామారావు హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా థర్డ్ వేవ్�
హైదరాబాద్ : కరోనా పరిస్థితుల్లో ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైద్రాబాద్ మెట్రో రైల్ సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,061 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 11 మంది చనిపోయారు. 1,556 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా క�
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. తెలంగాణలోని గోదావరి నదిపై నిర్మించిన బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా చరిత్రకెక్
హైదరాబాద్ : నకిలి, గడువు ముగిసిన విత్తనాలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. 9 మంది సభ్యులుగా గల ముఠాను పోలీసులు అ�
చేయి చాపే పనిలేదు.. సీఎం కేసీఆర్ సారు ఇచ్చే పెట్టుబడి సాయం ఎంతో మేలు చేస్తుంది. నాకు ఎకరన్నర పొలం ఉండగా రూ.7,500 వచ్చాయి. ఇక దుక్కులు, పంట విత్తడానికి ఈ నగదు సరిపోతుంది. ఇక ఎవరి దగ్గర చేయి చాపి డబ్బులు అడగాల్సిన
వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమిని గురువారం వరంగల్ అర్బన్ జిల్లాలో రైతులు నిర్వహించుకున్నారు. హసన్పర్తి, ధర్మసాగర్ మండలాల్లో రైతులు కాడెద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో
కాళేశ్వరం ఘనత నేడు విశ్వవ్యాప్తం ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరిట డాక్యుమెంటరీ మూడేండ్లపాటు శ్రమించి రూపకల్పన ఇంగ్లిష్ సహా ఆరు భాషల్లో ప్రసారం డిస్కవరీ, డిస్కవరీ హెచ్డీలో నేటి రాత్రి 8 గంటలకు జగద్విఖ్యా�
ముందుకొచ్చిన అమెరికా ఈవీ దిగ్గజ సంస్థ ఐదేండ్లలో 50 వేల విద్యుత్తు వాహనాల ఉత్పత్తి నిమ్జ్లో విడిభాగాల యూనిట్ ఏర్పాటుకు రెడీ సుమారు 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం అనేక రా
కృష్ణా నదిపై మొత్తం ఆరు నూతన ప్రాజెక్టులు సర్వేకు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకేనని వెల్లడి హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిలో తెలంగాణకు హక్కుగా ర�
పీవీ సమిట్ క్యాంపుగా నామకరణం భీమదేవరపల్లి, జూన్ 24: వరంగల్ అర్బన్ జిల్లాలోని చారిత్రక కొత్తకొండ వీరభద్రస్వామి కొండపై గురువారం వరంగల్ జిల్లా పర్యాటక శాఖతో కలిసి 14 మంది సాహస కృత్యాలు చేశారు. పీవీ శత జయం