టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు రాంబాబుయాదవ్ హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): బడుగుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన ఈటలకు బడు గు, బలహీనవర్గాల గురించి, కార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని �
ఏనాడు వారికోసం కృషిచేయని మాజీమంత్రి టీఆర్వీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి కోడూరి ప్రకాశ్ కొత్తపల్లి, జూన్ 5 : కార్మికులను, కార్మిక సంఘాలను ఓర్వలేని చరిత్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్దని, ఆయన కార్మికలోకానికి
ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? హుజూరాబాద్లో నామినేషన్ వేస్తా రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఏఐసీబీ కార్యదర్శి చొక్కారావు హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో అన్యాయమైపోయిన అం�
సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యంతరం తెలిపారు. ఈటల తన ఆ�
సీపీఐపై ఈటల వ్యాఖ్యలు అనాలోచితం టీఆర్ఎస్ను లౌకికపార్టీగా చూస్తున్నాం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమ పార్టీపై చేసిన ఆరోపణల�
మంచిర్యాల : వంద సెకన్లలో వంద దేశాల జాతీయ జెండాలను గుర్తించి మంచిర్యాల విద్యార్థులు రికార్డు సృష్టించారు. అభ్యాస సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు చెందిన 5 నుండి 12 ఏళ్ల విద్యార్థులు జాతీయ జెండాలను గుర్తించ�
హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగులోని ఓ/ఓ డీన్ టీఎఫ్సీఆర్ఐకి అటాచ్గా ఉన్న ఎస్.పి.సుతాన్ ములుగులోని తెలంగాణ ఫారెస్ట్ క
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఈటల రాజేందర్ తన రాజకీయ లబ్ది కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆర్టీసీ, సింగరేణి, వ�
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం హైదరాబాద్- శ్రీశైలం హైవేపై దర్జాగా సంచరిస్తున్న చిరుత పులి నల్లమలకు ఎప్పుడు లేనంత అందం వచ్చింది. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్-శ్రీశైలం మధ్య వాహనాల రాకపోకలు లేకపోవడంతో �
కరోనా సమయంలో మరోసారి రుజువు ఆక్సిజన్ కోసం పరితపించే రోజు రావొద్దు ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలి: సీఎం కేసీఆర్ పిలుపు హైదరాబాద్, జూన్4 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పర్యావరణ దినోత్సవ�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉద్ఘాటన పర్యావరణానికి మించిన సంపద లేనేలేదని, ప్రస్తుత కరోనా సమయంలో ఈ విషయం స్పష్టంగా రుజువైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహితంగా కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించకపోతే కరోనా లాంటి మరెన్నో ఉపద్రవాలను చవిచూడాల్సి వస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరి�
ముప్పుగా మారనున్న ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ .. డాక్టర్ కిరణ్ పెద్ది, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్ అన్ని వయసుల వారిని అనారోగ్యంపాలు చేస్తున్న కరోనా పట్ల .. జీర్ణ వ్యవస్థకు సంబంధి�