ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు బ్లాక్ ఫంగస్ మెదడుకు పాకితే ప్రమాదకరం ఎఫ్టీసీసీఐ మీట్లో వైద్య నిపుణుల వెల్లడి హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బ్లడ్ షుగర్ను అద�
ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానలు అత్యధికంగా అమనగల్లో 11.98 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు రెండుమూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవే
ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అల్లాపూర్ టోల్ప్లాజా వద్ద రైతుబజార్ ప్రారంభం తూప్రాన్ రూరల్/రామాయంపేట, జూన్ 4: వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు రైతులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కు
120 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ సేవను అలవాటు చేసుకోవాలి: మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్గర్/మహబూబ్నగర్ టౌన్, జూన్ 4: కష్టకాలంలో ప్రతిఒక్కరూ సేవ చేయడం అలవాటు చేసుకోవాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీని�
కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో లభ్యం మద్దూరు, జూన్ 4: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిళ్లాపూర్లో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు జరిపిన పరిశోధనలో 13వ శతాబ్దానికి చెందిన వివిధ శిల్పాలు, తెలుగ�
బీబీనగర్ సైనిక కళాశాల నుంచి ఎంపిక యాదాద్రి భువనగిరి, జూన్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అసమాన ప్ర�
బెస్ట్ పవర్ప్లాంట్ ఫెర్ఫార్మర్గా ఎంపిక హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/ శ్రీరాంపూర్ : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యు
భైంసా టౌన్, జూన్ 4: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్కు చెందిన జవాన్ కత్తి పోతన్న (36) కరోనాతో మృతిచెందాడు. పోతన్నకు 20 రోజుల కిందట కరోనా పాజిటివ్ వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ల
అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్, జూన్ 4: కాళేశ్వరం ప్యాకేజీ 27తో వచ్చే జూన్ నాటికి నిర్మల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని అటవీ, పర్యావరణశాఖ మంత్రి �
హైదరాబాద్ : తామే 23 కంపెనీల ద్వారా భూములను అభివృద్ధి చేసి రూ. 2 వేల కోట్లు సేకరిస్తామని అగ్రిగోల్డ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు అభ్యంతరం చెప్పింది. 23 చోట్ల చేసే అభివృద్ధి పనులను తాము పర్యవేక్షణ చే
హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గడిచిన నెల రోజులుగా ముఖ్యంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి, బీసీల ఐక్యత గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన�
హైదరాబాద్ : న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్యలపై సుమోటో, ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ ముగించింది. గత నెల 19న విచారణను పూర్తి అయ్యిందని, పోలీసులు మంథనిలోని ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర