నాసిరకం వాటితో సైబర్ నేరగాళ్ల ఎర హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కరోనా కాలంలో కూడా తమకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అమాయకుల ను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న
కరోనా నుంచి సహజంగానే రక్షణ బాలల్లో బలమైన రోగనిరోధక వ్యవస్థ వేగంగా స్పందిస్తూ రక్షణనిచ్చే టీ-సెల్స్ పిల్లలు వాహకాలుగా మారే ప్రమాదం వ్యాక్సినేషన్తో ఆ ముప్పును కూడా తప్పించవచ్చంటున్న నిపుణులు దేశంలో క�
కరోనాతో ప్రాణాలు కోల్పోయిన నవీన్ శంషాబాద్ రూరల్, జూన్ 2: ఇటీవల కరోనాతో కన్నుమూసిన ప్రైవేటు టీచర్ కుటుంబానికి తోటి ఉపాధ్యాయులు చేయూతనిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని తెలంగాణ �
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ విభాగం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంయుక్తంగా బుధవారం ప్రభుత్వ దవాఖానల�
ట్వీట్కు స్పందించి పది గంటల్లోనే పంపిన కేటీఆర్ పెబ్బేరు, జూన్ 2: విన్నవించిన పది గంటల్లోనే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పంపి ఓ ఆర్టీసీ ఉద్యోగికి ఊపిరిపోశారు మంత్రి కేటీఆర్. వనపర్తి జిల్లా పెబ్బేరు మున
తక్కువ సమయంలో సులభంగా కొవిడ్ టెస్టులు మెరిల్ డయాగ్నస్టిక్స్తోఅవగాహన ఒప్పందం 5 కంపెనీలకు అమ్మకం లైసెన్స్లు ప్రత్యేకప్రతినిధి, జూన్2, (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత సులభంగా నిర్వహిం
ఆన్ని దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఫీజులపై చర్యలు తీసుకుంటున్నాం హైకోర్టుకు తెలిపిన డీహెచ్ బ్లూప్రింట్ ఇవ్వాలన్న కోర్టు విచారణ 10వ తేదీకి వాయిదా హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆక్సి�
కోఆర్డినేట్ల నిర్ధారణతో వివాదాలకు చెక్ సమగ్ర డిజిటల్ సర్వేతో ఎన్నో లాభాలు కచ్చితంగా తేలనున్న లెక్కలు.. హద్దులు హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): భూ వివాదాలు లేని తెలంగాణను ఆవిష్కరించాలన్నది సీఎం కేస
ఒకేరోజు చైర్మన్, వైస్చైర్మన్ పదవులు ఖాళీ నేటితో కాలపరిమితి ముగింపు చైర్మన్ ప్రొటెమ్గా సీనియర్ సభ్యుడు హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): శాసనమండలిలో ఒక అరుదైన సం దర్భం ఏర్పడబోతున్నది. మండలి చైర్మ
రాష్ట్రంలో కనువిందు.. సోషల్మీడియాలో వైరల్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సూర్యుని చుట్టూ ఇంద్రధనుస్సులా ఓ వలయం (వరద గుడి) ఏర్పడిన అద్భుత దృశ్యం బుధవారం రాష్ట్రంలో పలుజిల్లాల్లో కొన్ని గ�
హన్మకొండ చౌరస్తా, జూన్ 2: నకిలీ కరెన్సీ ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్న దంపతులను వరంగల్ పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి సుమారు రూ.10.09 లక్షల నకిలీ కరెన్సీతోపాటు కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, క
మంత్రి కేటీఆర్ ఆదేశంతో సమస్య పరిష్కారం ట్వీట్కు స్పందించడంపై రైతన్న సంతోషం కల్హేర్, జూన్ 2: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందనతో ఓ రైతు మురిసిపోయిండు. పట్టా పాస్బుక్కులోకి భూమిని ఎక్కించిన పత్రం అందుకున
రూ.122 కోట్ల ముందస్తు ఆస్తి పన్ను వసూలు 2.77 లక్షల మంది యజమానులకు రూ.6.1 కోట్లు ఆదా హైదరాబాద్, జూన్ 2 ( నమస్తే తెలంగాణ ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎర్లీ బర్డ్’ స్కీంకు విస్తృత ఆదరణ లభించింది. ఫలితంగా మున