జీడిమెట్ల, సెప్టెంబర్ 2 : సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించడంతో పాటు బస్తీ ప్రజలకు భద్రత ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. మేడ్చల్ జిల్లా చింతల్ డివిజన్ పరిధి చంద్రానగర్లో �
మంచిర్యాల : ఆదివాసీ కుటుంబాలకు పోలీసులు అండగా ఉంటారని మంచిర్యాల జోన్ ఇంచార్జి డీసీపీ అఖిల్ అన్నారు. మహాజన్ శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలోని మారుమూల గ్రామం కొల్లంగూడలో దేవ�
నల్లగొండ : వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండల కేంద్రంలోని సు�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : పెన్షన్ల పంపిణీలో దేశంలో తెలంగాణే అగ్రగామిగా నిలిచిందని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. వాంకిడి మండలంలోని బంబారా గ్రామంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా పెన్షలను జెడ్పీ చైర్ పర్�
సిద్దిపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆటోలో నుంచి జారిపడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుబ్బాక మండలంలోని దుబ్బాక -లచ్చపేట రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..దుబ్బాక �
మహబూబాబాద్ : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం తొర్రూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లబ్ధి�
మెదక్ : ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపల్ కేంద్రంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిహరీశ్ రావు అన�
మహబూబాబాద్ : నూతన పెన్షన్ కార్డులను మహబూబాబాద్ మ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మహబూబాబాద్ పట్టణ పరిధిలోని ఇందిరా కాలనీ లో మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద 21.94 లక్షల రూపాయలతో మ
మహబూబాబాద్ : వ్యక్తుల అంతిమ సంస్కారాలు కూడా అత్యంత గౌరవంగా సాగాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా వైకుంఠధామాలను ఏర్పాటు చేశారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ�
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద ఫ్రీడమ్ ఆయిల్
మెదక్ : ఉచితాలు వద్దు అనే బీజేపీకి బుద్ధి చెప్పాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లడారు. కొత్తగా ఆసరా పి�
పేద భారతీయుల ఖాతాల్లో వేస్తానన్నారు పొరపాటు జరిగిందా మోదీ జీ: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కొన్ని నెలల్లోనే గౌతమ్ అదానీ ఆదాయం భారీగా పెరిగ�