Hyderabad | రాష్ట్రంలో శాంతిభద్రతలు అడ్డుఅదుపులేకుండా పోతున్నాయి. పట్టపగలే దోపడీ, దౌర్జన్యాలు కొనసాగుతుండటంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మహిళా కానిస్టేబుల్ పై దుండగులు దాడికి పాల్పడటం కలకలం రేపిం
Mancherial | రాష్ట్రంలోని గురుకులాలు రోగాలకు నిలయంగా మారాయి. పాలన పడకేయడంతో విద్యా కేంద్రాలుగా విలసిల్లాల్సిన గురుకు పాఠశాలలు విద్యార్థుల మృతితో స్మశానాలకుగా మారుతున్నాయి.
Grain purchase | రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఆరుగాలం శ్రమించి అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే కొనే నాథుడు లేక రైతులు అడ్డికి పావుశేరు దళారులకు అమ్ముకుంటున్నారు. నెల రోజుల నుంచి ధాన్యం వస్తున్న�
Kamareddy | కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులే కాదు చివరికి విద్యార్థులు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కామారెడ్డి జిల్లా (Kamareddy
Fire accident | కంసన్ హైజెన్ కేర్(Kansan haizen care industry) పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం(Fire accident )చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెన్ పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షెడ్డులో షార్ట్ సర్క్యూట్ క
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో(Bhadrakali Temple) నాణ్యతతో కూడిన ప్రసాదాల తయారీపై భారత ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థ ‘ఈట్ రైట్ ప్లేస్' సర్టిఫికెట్ను( Eat Right Place Certificate) ప్రదానం చేసింది.
Errabelli | సన్నధాన్యానికి రూ.500 బోనస్ దేవుడెరుగు, కనీసం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా చాలు .. ఇదే పదివేలని రైతులు అనుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Errabelli Dayakar Rao)అన్నారు.
Bandi Sanjay | రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఆరు గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా? అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సూటిగా ప్రశ్నించారు.
Karimnagar | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో నిత్యం ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లితున్నది. సబ్బండ వర్ణాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపడుతున్నారు.
Hyderabad | మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో( Maduranagar PS) దారుణం చోటు చేసుకుంది. మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి (Assault)పాల్పడి తీవ్రంగా హింసించడం సంచలనం రేపింది.