తెలిసినోళ్లకు చెప్పొచ్చు.. తెలియనోళ్లకూ చెప్పొచ్చు. చిక్కంతా ఈ తెలిసీతెలియని వారితోనే. అందరికీ అంతా, అన్నీ తెలియాలని లేదు. తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పూ లేదు. అంతేగానీ తెలిసీతెలియనితనంతో అంతా తెలు
‘పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పకనపెట్టి అబద్ధాలతో నిండిన పీపీటీలో తంపులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యం
రాష్ట్రం ఏడుస్తున్నది. ఐదే ఐదు నెలల్లో ఎంత గోస వచ్చిందని రోదిస్తున్నది. నాడు కడుపు నిండిన నీటివనరులు.. నేడు నీళ్లేవని నిట్టూరుస్తున్నయ్. మిషన్ కాకతీయ పుణ్యాన మత్తళ్లు దుంకిన చెరువుల్లో నేడు నీటి జాడలే�
దక్కన్ పీఠభూమిలో సగటు వర్షపాతం కేవలం 90 సెంటీమీటర్ల మేరకే ఉన్నా తెలంగాణలో నీటివనరుల సంరక్షణ వినియోగంలో ఒక ఆదర్శ నమూనాను కేసీఆర్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఉష్ణమండల శుష్కప్రాంతంగా ఉన్న తెలంగాణ మాగాణం ఆ
Minister KTR | తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు