తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిర�
NRI | ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై(BRS NRI ) శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్కు (28 న భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 05:00 గంటలకు) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Mi
Gandra Jyothi | చేసిన పనిని సగర్వంగా చెప్పుకుందాం..బీఆర్ఎస్ను గెలిపిద్దామని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి(Gandra Jyothi) అన్నారు. శుక్రవారం టేకుమట్ల మండలంలోని ఆశిరెడ్డిపల్లి పంగిడిపల్లి, పెద్దంపల
Huzurnagar | కాంగ్రెస్ కంచుకోటల్లో ఒకటి హుజూర్నగర్. గెలిపించిన ప్రజలను గాలికి వదిలేయడంలో ఆ పార్టీ ప్రదర్శించే వైఖరినే ఉత్తమ్ అమలు చేశారు. 2009, 2014, 2018 వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఆయన.. 2019లో ఎ
Minister Errabelli | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )నామినేషన్ ఖర్చులకు రాయపర్తి, తొర్రూరు, పెద్ద వంగర కుట్టు శిక్షణ ట్రైనర్లు(sewing machine) 10 వేల
Minister Indrakaran Reddy | ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కోనసాగిస్తున్నారని, ప్రజా, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్
Telangana | ప్రతి పథకం ఒక చరిత్ర.. ప్రతి అడుగు ఒక విప్లవం.. ప్రతి నిర్ణయం ఒక సంచలనం.. దేశం అసాధ్యం అనుకొన్న ప్రతి పనినీ తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్ల్లలో నిజం చేసి చూపించింది. ఒక దేశం, ఒక రాష్ట్రం అభివృద్ధికి ప్రధా�
ఐదెకరాలు.. రూ.10 కోట్లు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేశ్వరం కాంగ్రె స్ టికెట్ రేటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. మహేశ్వరం టికెట్ కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఇంత భారీ మొత్తం ఇచ్చ�
Banoth Haripriya | అనాథ పిల్లలపాలిట అమ్మలా ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పలువురి మన్ననలు పొందుతున్నారు. మరో మదర్ థెరిసాలా సేవలందిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్నీ తానై అక్కున చేర్చుకుని విద్యా�
Rythu Bima |రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అది. లచ్చయ్య గంగిరెద్దు లాడిస్తడు, లచ్చవ్వ ఊరూరా తిరిగి ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతది. చాలీచాలని సంపాదన. ముగ్గురు ఆడపిల్లలు.. చిరుగుపాతల బరువుతోని రోజులెల్లదీస్త�
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కాంగ్రెస్-వామపక్షాల పొత్తులపై ఇంకా స్పష్టత రావడం లేదు. తాము అనుకున్న స్థానాన్ని ఇవ్వకుంటే కాంగ్రెస్కు కటీఫ్ చెప్పాలని సీపీఎం నిర్ణయించుకున్నట్టు తెలిసింది. �
రాష్ట్రంలో సంక్షేమ పథకాల పరిధిని క్రమంగా పెంచుకొంటూ పోతున్నామని, విపక్షాల మాదిరిగా బాధ్యత లేకుండా హామీలు ఇవ్వటం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించిన స�
రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు, ఇతర నగదు బదిలీ పథకాలను ఆపేయాలని భారత ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడం పట్ల కర్షకలోకం కన్నెర్రజేసింది.