ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలకు సీఎం కేసీఆర్ సమన్యాయం చేస్తున్నారన�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరిస్తున్న ఆధ్యాత్మిక చింతనతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చొరవ వల్లనే రాష్ట్రంలో సర్వమత సమ్మేళనం వి�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీలు నిర్�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి కార్యక్రమాలు సంబురంగా సాగాయి. సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. ప్రగతి నివేదికను చదివారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు. మే�
మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ర్టానికి తిరుగులేదని, సంక్షేమ పథకాల అమలులోనూ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉభయ జిల్లాల్లో సాహితీ సంబురాలు జరిగాయి. రాష్ట్రంలోని సంస్కృతీ సంప్రదాయాలపై కవులు కవితా గానం చేశారు.. ప్రజాప్రతినిధులు, అధికారులు కవులను సత్కరించారు.
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 18 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీ (నాన్క్యాడర్)లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది.
రిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు జిల్లాలో చక్కని ఫలితాలు ఇస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే దూర భారంతో ఇబ్బందులు పడేవార�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హవేళీఘనపూర్ మండలం సర్దన గ్రామంలో నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎ�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాలో విద్యుత్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్లో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవానికి జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రాంక
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ రంగం గుణాత్మక మార్పు సాధించి, కరంటు కోతల దుస్థితి నుంచి వెలుగు జిలుగుల రాష్ట్రంగా ప్రకాశిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రాష్ట్ర అవతరణ �
Singareni | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ తన చరిత్రలోనే ఎన్నడూ సాధించని టర్నోవర్ సాధించిందని సంస్థ ఎండీ ఎన్ శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రగతిలో తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వహించిందని, ఇదే స�