Air India Express | కేరళ (Kerala) రాష్ట్రం నుంచి సౌదీ అరేబియా (Saudi Arabia) వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానాన్ని దారి మళ్లించారు. కోజికోడ్ (Kozhikode)లోని కాలికట్ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాలో (Saudi Arabia)ని దమ్మాన్ (
Spice Jet | స్పైస్జెట్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించింది. గత కొద్ది రోజులుగ�
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ఉంది మన దేశంలోని పౌర విమానయాన రంగం పరిస్థితి. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో వరుసగా సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్నాయి. ఇటీవల కొంతకా�
లండన్: ఒక బ్రిటన్ బ్యాంక్ పొరపాటున 130 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.1,310 కోట్లు) తన ఖాతాదారులకు చెల్లించింది. క్రిస్మస్ రోజున తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల శాంటాండర్ బ్యాంకులో ఈ ఘటన జరిగింది. సుమారు 2000 కార్పొ�
Tirupati Flight | రాజమహేంద్ర వరం నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో తిరుపతి వెళ్లకుండా ఈ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు.
బెంగళూరు : ప్రస్తుతం ఆన్లైన్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందులో ముఖ్యంగా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్)సాఫ్ట్వేర్ కు ఎక్కువగా ఆదరణ పొందింది. ఆన్లైన్ సెక్యూరిటీ , స్ట్రీమ
టీటీడీ వెబ్సైట్ | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నమోదుకు వెబ్సైట్ పనిచేయలేదు
చండ్రుగొండ: సాంకేతిక లోపం తలెత్తినకారణంగా మంగళవారం బ్యాంకు సేవలు నిలిచి పోయాయి. దీంతో బ్యాంకు లావాదేవీలకు అంతరాయం కలిగింది. స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో టెక్నికల్ సమస్యరావడంతో బ్యాంకు వచ్చిన ఖా�
బస్సు దగ్ధం | ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
కోపెన్హాగెన్, జూలై 9: స్వీడన్లో స్కైడైవింగ్ విమానం కూలడంతో 9 మంది మరణించారు. మృతుల్లో పైలట్, 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటన గురువారం రాత్రి ఓరెబ్రో పట్టణం వెలుపల చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయ�
ముంబై,జూన్ 16:హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని మోడళ్లలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా ఆయా వెహికిల్స్ ను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది హోం�
ఢిల్లీ,జూన్ 16: ఆదాయపన్ను విభాగం ఇటీవల ప్రారంభించిన పోర్టల్లో సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ బృందంతో సమావేశం కానున్నారు. జూన్ 22న ఈ సమావేశం జరగనున్నది. ఐసీఏఐ, ఆడిటర�
ముంబై, జూన్ 15:ఆదాయ పన్నుశాఖ ఇటీవల ప్రారంభించిన కొత్త వెబ్సైట్ ప్రారంభంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమస్యను పరిష్కరించా లంటూ ట్వీట్