పేరుకే ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం.. కానీ నిర్వహణ లోపంతో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు మెట్రో ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆఫీసులకు, ఇండ్లకు చేరుకునేందుకు, ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడాలని మెట్�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పలువురు అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఓ అభ్యర్థి ఫీజు చెల్లించే ప్రయత్నం చేయగా చెల్లింపు పూర్తికాలేదు. మరో
మహానగరంలో మెట్రో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే హడావిడిలో ఉండే సిటీ జనాలను.. బోగీల్లో కుక్కి ఉక్కిరిబిక్కిరి చేసింది. నిమిషమో, రెండు నిమిషాలు ఆగిపోయిందంటే పొరపాటే. ఏకంగా 15 నిమిషాలు �
Air India: ఎయిర్ ఇండియాకు చెందిన విమానం.. మాస్కోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఢిల్లీ నుంచి బ్రిమింగ్హామ్ వెళ్తున్న ఆ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. ముందస్తు జాగ్రత్తగా దాన్ని మాస్కోలో ది
సర్వర్లో సాంకేతిక సమస్యలు రిజిస్ట్రేషన్ వినియోగదారులకు చుక్కలు చూపించాయి. స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే క్రయవిక్రయదారులు నరకయాతన అనుభవించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం (Visakhapatnam) నుంచి బయల�
Air India Express | కేరళ (Kerala) రాష్ట్రం నుంచి సౌదీ అరేబియా (Saudi Arabia) వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానాన్ని దారి మళ్లించారు. కోజికోడ్ (Kozhikode)లోని కాలికట్ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాలో (Saudi Arabia)ని దమ్మాన్ (
Spice Jet | స్పైస్జెట్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించింది. గత కొద్ది రోజులుగ�
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ఉంది మన దేశంలోని పౌర విమానయాన రంగం పరిస్థితి. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో వరుసగా సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్నాయి. ఇటీవల కొంతకా�
లండన్: ఒక బ్రిటన్ బ్యాంక్ పొరపాటున 130 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.1,310 కోట్లు) తన ఖాతాదారులకు చెల్లించింది. క్రిస్మస్ రోజున తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల శాంటాండర్ బ్యాంకులో ఈ ఘటన జరిగింది. సుమారు 2000 కార్పొ�
Tirupati Flight | రాజమహేంద్ర వరం నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో తిరుపతి వెళ్లకుండా ఈ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు.
బెంగళూరు : ప్రస్తుతం ఆన్లైన్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందులో ముఖ్యంగా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్)సాఫ్ట్వేర్ కు ఎక్కువగా ఆదరణ పొందింది. ఆన్లైన్ సెక్యూరిటీ , స్ట్రీమ
టీటీడీ వెబ్సైట్ | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నమోదుకు వెబ్సైట్ పనిచేయలేదు
చండ్రుగొండ: సాంకేతిక లోపం తలెత్తినకారణంగా మంగళవారం బ్యాంకు సేవలు నిలిచి పోయాయి. దీంతో బ్యాంకు లావాదేవీలకు అంతరాయం కలిగింది. స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో టెక్నికల్ సమస్యరావడంతో బ్యాంకు వచ్చిన ఖా�