ఢిల్లీ,జూన్ 16: ఆదాయపన్ను విభాగం ఇటీవల ప్రారంభించిన పోర్టల్లో సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ బృందంతో సమావేశం కానున్నారు. జూన్ 22న ఈ సమావేశం జరగనున్నది. ఐసీఏఐ, ఆడిటర�
ముంబై, జూన్ 15:ఆదాయ పన్నుశాఖ ఇటీవల ప్రారంభించిన కొత్త వెబ్సైట్ ప్రారంభంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమస్యను పరిష్కరించా లంటూ ట్వీట్