ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా, ఐరోపా ద్రవ్య వ్యవస్థల్లో ఏర్పడిన అలజడి, అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం, ఇతర అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఆటుపోట్లు చూస్తుంటే ఇదంతా ఎటు దారితీస్తుందా అనే భయం కలుగుతున్నది.
కొత్త సంవత్సరంలో టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మరింత వేగం పుంజుకొన్నది. ఆర్థిక మాంద్యం భయాందోళనలతో కంపెనీలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ లేఆఫ్ దారిలో మైక్రోసాఫ్ట్, గూగుల�
ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటంతో గత ఏడాది అమెజాన్, ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేశాయి.
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలకు దిగాయి. గత కొద్ది కాలంగా హైరింగ్ ప్రక్రియను పక్కనపెట్టిన సిలికాన్వ్యాలీ టెక్ కంపెనీలు జులై నాటికి ఏకంగా 32,000 మంది
ముంబై : గ్లోబల్ మార్కెట్స్ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ముందుకు , వెనకకు కదలాడుతున్నాయి. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా,రిలయన్స్, ఇండస్ఇండ�