ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ సైన్స్ కళాశాల విద్యార్థులు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శు�
జిల్లా అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడం తో.. సేవ్ టీచర్స్ సంఘం ఆందోళనకు సిద్ధమైంది. అందులో భాగంగానే శనివారం సేవ్ టీచర్స్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి �
MEO | చిన్న శంకరంపేట మండల విద్యాధికారిణి పుష్పవేణి అనధికారంగా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, మిర్జాపల్లిలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలలోకి వెళ్లి విద్యార్థులను, ఇన్విజిలేటర్లను భయబ్రాంతులకు గురి చేశ�
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తయారు చేయాల్సిన ఉపాధ్యాయులు కొందరు పదోన్నతుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పీఈటీల పదోన్నతుల జాబితాలో నకిలీ సర్టిఫికెట్ల విషయం జిల్లాలో కలకలం రేపుతున్న