Telangana | హైదరాబాద్ : టీబీ( TB ) రహిత రాష్ట్రం వైపు తెలంగాణ అడుగులు వేస్తున్నది. టీబీ నియంత్రణలో ప్రతిభ కనబర్చిన 4 జిల్లాలకు కేంద్రం జాతీయ అవార్డులు ప్రకటించింది. ప్రపంచ టీబీ దినోత్సవం( World TB Day ) సందర్భంగా ఉత్తరప్రదే
సామాజిక బాధ్యతగా టీబీ రోగులకు తన వంతు సాయంగా సొంత ఖర్చుతో పౌష్టికాహారం అందిస్తున్నందుకు గాను వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని కేంద్రం ప్రశంసించింది.
సా మాజిక బాధ్యతగా టీబీ రోగులకు తన వంతు సాయం గా సొంత ఖర్చుతో పౌష్టికాహారం అందించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని కేం ద్రం ప్రశంసించింది