కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర జలాశయం (Tungabhadra Dam) మరోసారి ప్రమాదపుటంచున నిలిచింది. గతేడాది ఇదే నెలలో వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకోపోయిన విషయం తెలిసిందే.
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట డెడ్స్టోరేజీకి చేరుకున్నది. ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఆనకట్ట అడుగంటింది. దీంతో శనివారం ప్రధాన కాల్వకు చుక్కనీరు చేరలేదు.
ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని యాసంగి పంటలకు 1500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. 2024-25 ఏడాదికి గానూ ఆర్డీఎస్కు కేటాయించిన 5.896 టీఎంసీల నీటి వాటా నుంచి మొదటి విడుతలో గత డిసెంబర్ 26 నుంచి ఈనెల 5 వరకు 1.078 ట�
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృ ష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్నది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో 16 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరా�
జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. మంగళవారం ప్రాజెక్టుకు 51 వేల కూసెక్కుల ఇన్ ఫ్లో చేరగా మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318. 460 మీటర్లు ఉన్నది.
ఇదిగో.. చిట్టా! ఏపీ విద్యుత్తు సంస్థలే.. తెలంగాణకు చెల్లించాలి తాము చెల్లించాల్సిన బకాయిలపై ఏపీ గప్చుప్ ఆ విషయాన్ని పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు హైదరాబాద్, �
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద ఉదృతి కొనసాగు తోంది. దీంతో 3 గేట్లు ఒక అడుగుమేర ఎత్తి 4,605 వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్�
ఇన్ఫ్లో 38,702 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 38,758 క్యూసెక్కులు అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతోం ది. దీంతో 10 గేట్లు 1.5 మీటర్లు ఎత్తి 27,227 వరద నీటిని ది�