ర్యాపిడో తమకు సరైన గిట్టుబాటు ధర కల్పించకుండా కమీషన్ల రూపంలో అన్యాయం చేస్తున్నదని ట్యాక్సీ డ్రైవర్లు మంగళవారం మాదాపూర్లోని ర్యాపిడో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వంద మంది డ్రైవర్లు ఒక్కసారిగా కార్�
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు కచ్చితంగా న్యాయం చేస్తామని, అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రజాభవన్లో ప్రజావాణి సందర్భంగా తెలంగాణ స్టేట్ ఆట
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్ తాజాగా టాక్సీ డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేసింది. తుపాకులు కలిగిన ఇతరులను వాహనాల్లో తరలించవద్దని పేర్కొంది. తాలిబన్, అనుబంధ వ్యక్త
ఈఎంఐల చెల్లింపులపై ట్యాక్సీవాలాలకు ఆర్బీఐ సూచన టీఆర్ఎస్ నేత మర్రికి ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ కృతజ్ఞతలు హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): కొవిడ్-19 కారణంగా జీవనోపాధి కోల్పోయిన ట్యాక్సీ డ్రైవర్లకు తమ �
1.5 లక్షల మంది ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ న్యూఢిల్లీ, మే 25: లాక్డౌన్ ఆంక్షలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో రిక్షా, ఈ-రిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు ఢిల్లీ సర్కార్ చేయూతనందించింది. నగరంలోని 1.51 లక్షల మంద�